గోదావరి నదిలో పాపికొండల పర్యటనకు వెళ్తున్న బోటు మునిగిన సంఘటన కలచివేసింది. పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురవ్వడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వం సత్వరమే గాలింపు చర్యలను ముమ్మరం చేసి గల్లంతైనవారిని కాపాడాలి.

— N Chandrababu Naidu (@ncbn) September 15, 2019