రెండునెలల్లో కోడెలగారి మీద 19కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇవన్నీ గత మూడేళ్ళలో జరిగాయంటున్నారు కానీ వేటిలోనూ అవి ఏ తేదీన జరిగాయో చెప్పలేదు. కోడెలకు వ్యతిరేకంగా కేసులు వేయాలని ట్విట్టర్లో, పేపర్లో ప్రకటనలు చేసారు. సాక్షి పేపర్లో పదేపదే కోడెలను విమర్శిస్తూ కథనాలను రాయించారు.
— N Chandrababu Naidu (@ncbn) September 17, 2019