సేవాభావానికి ప్రతిరూపం నర్సులు, వైద్య సిబ్బంది. బాధిత రోగులకు వేళ తప్పకుండా మందులతో పాటు ఆత్మీయంగా సేవలు అందించే నర్సులు కదిలే ధవళ దేవతలు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నర్సులు ప్రాణాలకు తెగించి మరీ సేవలందిస్తున్న తీరు ప్రశంసనీయం. అందుకు ఈ సమాజం వారికెంతో రుణపడి ఉంటుంది. (1/2)

— N Chandrababu Naidu (@ncbn) May 12, 2020