ఇండియాలో కొత్తగా 4,01,078 కరోనా కేసులు, 4,187 మరణాలు నమోదు. తాజా నివేదికతో దేశంలో మొత్తం 2,18,92,676 కేసులు, 2,38,270 మరణాలు నమోదు. యాక్టివ్ కేసులు 37,23,446 నమోదు. #India #COVIDSecondWave

— NTV Breaking News (@NTVJustIn) May 8, 2021