హైదరాబాద్ బాలిక అత్యాచారం కేసులో ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షిస్తుంది. కానీ రఘునందన్ రావు లాంటి బీజేపీ కాంగ్రెస్ నాయకులు రాజకీయ మైలేజీ కోసం సంభందం లేని వ్యక్తుల పేర్లు లాగి కేసును పక్క దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు@KTRTRS @TelanganaCMO @trspartyonline pic.twitter.com/lBPKBWALZR

— Ravula Sridhar Reddy (@RSRBRS) June 4, 2022