వాడికేం ఎన్ని అయినా చెబుతాడు. ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ డౌన్ అయితే తెలంగాణ గవర్నమెంట్ కి లాభం,ఇన్వెస్టర్లు అందరూ ఆంధ్రలో గొడవలు చూసి హైదరాబాద్ కి వెళ్తున్నారు. అది తెలుసుకోకుండా kcr 3 రాజధానులు మంచిది అంటే జగన్ మురిసిపోతున్నాడు.తెలివి తక్కువ వెధవ 👎. https://t.co/TpNcf80KxY

— Sarath KALLURI (@SarathKalluri) January 14, 2020