కృష్ణా నదికి వరద, బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో దిగువన ఉన్న ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముంపు అధికంగా ఉన్న మండలాల్లో 18 బోట్లతో సహాయ కార్యక్రమాలు. 180మంది @NDRFHQ సిబ్బంది విధులు. కృష్ణా జిల్లాలో 41 పునరావాస కేంద్రాలు.. pic.twitter.com/nrDvFazkUK

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 17, 2019