పోటెత్తిన వరద భవానీ ద్వీపాన్ని ముంచేసింది. ద్వీపంలో ఐదు అడుగుల మేర వరద నీరు చేరింది. కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించింది. మొత్తం 16 కాటేజీలు, 4 ట్రీ టాప్ కాటేజీలు, రివర్స్ హౌస్లు వరదనీటిలో ఉన్నాయి. రెస్టారెంట్లు,రోబోటిక్ పార్క్ పూర్తి వరద నీటిలో మునిగిపోయాయి. pic.twitter.com/0BNgVEZeCS
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 17, 2019