నేను నరేంద్ర మోదీ గారి సమక్షంలో చెబుతున్నాను. గత ఐదేళ్ళలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం మూలంగా ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. కలెక్టర్ కార్యాలయాలు, రైతు బజార్ భవనాలు, ప్రభుత్వ కాలేజీ భవనాలు తాకట్టు పెట్టబడ్డాయి. మద్యం ఆదాయాన్ని పెంచుకుంటూ పోవడం దయనీయం. దీని కారణంగా ప్రజల జీవనం… pic.twitter.com/46Z43f6E78

— Telugu Desam Party (@JaiTDP) March 17, 2024