ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, గుంటూరు రూరల్ కు చెందిన కోపూరి లక్ష్మి సాహసం ఇది. కళ్ళముందు సమాజం నాశనమై పోతుంటే ఒక ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేక... జగన్ పాలన అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తేవాలనుకుంది. ఏకంగా ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద ఏకలవ్య దీక్ష అంటూ తన బొటన వేలిని నరుక్కుంది.… pic.twitter.com/Ocdbng8Kol

— Telugu Desam Party (@JaiTDP) April 22, 2024