పేదలకు ప్రభుత్వాస్పత్రిలోనే కార్పొరేట్ వైద్యం అందిస్తామన్న సర్కారు మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో మందుల కొరత... మరికొన్ని ఆస్పత్రుల్లో వైద్యపరికరాలు, సిబ్బంది కొరతతో పేదవారికి వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి… pic.twitter.com/64GTn1XTLE

— TDP Germany (@TDP_Germany) April 27, 2024