తాడేప‌ల్లి ప్యాలెస్ నుండి వ‌చ్చిన కంటైన‌ర్ నుండి అట్ట‌పెట్టెలు దిగాయా లేదా... ?
అందులో నోట్ల క‌ట్ట‌లున్నాయి... ఆర్టీసీ ద్వారా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు...

సీసీటీవీ బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేసిన టీడీపీ#TDP #APNews #Telugu360 pic.twitter.com/4M5m0YKvPE

— Telugu360 (@Telugu360) March 27, 2024