రాజమండ్రి రూరల్ టిడిపి ఖాతాలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే, తాజాగా గ్రేటర్ విశాఖలోని భీమిలి సీటును కూడా మాకే ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం, మరో రెండు రోజుల్లో అధికారిక స్పష్టత.#Vizag #Bheemili #TDP #UANow pic.twitter.com/dZYOaDOmG8

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) February 25, 2024