karna11 Posted July 20 Report Posted July 20 @Android_Halwa ifhi koda akrama case ani telchesaru, inka darnalee alsyam Quote
psycopk Posted July 20 Author Report Posted July 20 poine le idi better..roja issue ni side cheyataniki arrest chesaru antadu emo anukuna... Mithun Reddy: ఇది ప్రతీకార చర్య... మిథున్ రెడ్డి అరెస్ట్ పై జగన్ స్పందన 20-07-2025 Sun 21:59 | Andhra ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కుట్రగా అభివర్ణించిన జగన్ ప్రజలకు అండగా నిలిచేవారిని అణచివేస్తున్నారని ఆగ్రహం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టును రాజకీయ కుట్రగా, ప్రజలకు అండగా నిలిచే వారిని అణచివేయడానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "మిథున్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు పర్యాయాలు లోక్సభకు ఎన్నికైన నాయకుడు. ఆయనను శనివారం రాత్రి విజయవాడలో సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,200 కోట్ల మద్యం కుంభకోణం ఆరోపణలతో ముడిపడి ఉంది. అయితే, ఈ కేసు పూర్తిగా కల్పితం, బెదిరింపులు, ఒత్తిడి, థర్డ్ డిగ్రీ టార్చర్, లంచాల ద్వారా రాబట్టిన బలవంతపు వాంగ్మూలాలపై ఆధారపడిన కేసు" అని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014-2019 మధ్య ఆయన పాలనలో జరిగిన అవినీతి కేసుల్లో బెయిల్పై ఉన్నారని, తన సొంత కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని విమర్శించారు. "చంద్రబాబు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభుత్వ ఏజెన్సీలను, పచ్చ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. 2014-19లో ప్రైవేట్ మద్యం సిండికేట్లు వృద్ధి చెందాయి, అవినీతి సంస్థాగతీకరించారు. ఇప్పుడు తనపై ఉన్న కేసులను రద్దు చేసుకోవడానికి, 2024-29 కాలానికి తన మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికి వైసీపీ విధానంలో తప్పులు వెతుకుతున్నారు" అని ఆయన ఆరోపించారు. "టీడీపీ అసలు అజెండా ఇప్పుడు స్పష్టంగా ఉంది. వారు సిట్ ను ఉపయోగించి వైసీపీ నాయకులను విచారణ పేరుతో అరెస్టు చేసి, వారిని నిరవధికంగా జైలులో ఉంచడానికి న్యాయ ప్రక్రియను సాగదీయాలని కోరుకుంటున్నారు. వైసీపీని అణచివేయడానికి ఇటువంటి కుట్రలు జరిగిన ప్రతిసారీ, మేము ధైర్యంగా పోరాడాం. ప్రజలకు అండగా నిలబడి, వారికి గొంతుక ఇవ్వడం ద్వారానే మేము ఎదిగాం. అన్యాయాన్ని నేరుగా ఎదుర్కోవడం ద్వారానే వైసీపీ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. టీడీపీ అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై జరిగిన నేరం తప్ప మరొకటి కాదు. ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, వైసీపీ ప్రజలకు అండగా నిలబడుతుంది, వారి గళం మరియు వారి రక్షణగా ఉంటుంది... ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ..." అంటూ జగన్ ట్వీట్ చేశారు. Quote
Jatka Bandi Posted July 20 Report Posted July 20 6 hours ago, psycopk said: first half lo legise time ki, premature ejaculation ayipoyindi, @Android_Halwa lanti chala mandi gajji eddy gallaki.. 1 Quote
vetri_psyconandamuri Posted July 20 Report Posted July 20 2 hours ago, Jatka Bandi said: first half lo legise time ki, premature ejaculation ayipoyindi, @Android_Halwa lanti chala mandi gajji eddy gallaki.. lol gajji cummode underwear pig squealing Quote
Bag Posted July 20 Report Posted July 20 35 minutes ago, vetri_psyconandamuri said: lol gajji cummode underwear pig squealing anniya gajji ante meru jagan anniya okate kabatti jagan anniya ki support cheyyatam anthe kada anniya nuvvu emo ikkada edustunav, akkada tommy rapa rapa rounds anta baarya ni Quote
psycopk Posted July 20 Author Report Posted July 20 Mithun reddy ki hand ichina anna https://www.instagram.com/reel/DMVYX19Bd2V/?igsh=MjZ6ejVwdzFxOHVp Quote
psycopk Posted July 21 Author Report Posted July 21 Anitha: ఆధారాలు చూపించాం కాబట్టే కోర్ట్ రిమాండ్ కు పంపింది: అనిత 21-07-2025 Mon 12:05 | Andhra ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోం మంత్రి వివరణ రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ప్రతీ పోలీస్ స్టేషన్ కు రెండు డ్రోన్లు అందిస్తామని వెల్లడి మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా పోలీసులు ఎవరినీ అరెస్టు చేయరని, ఆధారాలు ఉంటే ఎవరినీ వదిలిపెట్టరని స్పష్టం చేశారు. న్యాయస్థానానికి తగిన ఆధారాలు చూపించాం కాబట్టే మిథున్ రెడ్డిని కోర్టు రిమాండ్ కు పంపించిందని చెప్పారు. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని వ్యాఖ్యానించారు. మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. ఈ కేసులో ప్రొసీజర్ మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరలో ప్రతీ జిల్లాకు ఓ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. అదేవిధంగా.. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం, ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతీ పోలీసుస్టేషన్ కు రెండు డ్రోన్లు అందిస్తామని హోంమంత్రి అనిత వివరించారు. Quote
psycopk Posted July 21 Author Report Posted July 21 Mithun Reddy: మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే... ప్రధాన లబ్ధిదారుడు జగనే: యనమల 21-07-2025 Mon 14:42 | Andhra ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్ట్ రూ.3,500 కోట్లు దోచుకున్నారన్న యనమల రికవరీ చట్టం అమలు చేయాలని సూచన ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ లిక్కర్ స్కాంలో జగన్ రూ.3,500 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ఈ స్కాంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే... జగన్ ప్రధాన లభ్దిదారుడు అని యనమల స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో దోచుకున్న సొమ్మును రాబట్టేందుకు రికవరీ చట్టాన్ని అమలు చేయాలని, లేదా మరో చట్టం తీసుకురావాలని అన్నారు. లిక్కర్ స్కాం కేసును కక్షపూరిత కేసు అని వైసీపీ నేతలు అంటున్నారని, నేరం నుంచి తప్పించుకునేందుకు వారు అలా అంటున్నారని విమర్శించారు. కుంభకోణాలకు పాల్పడిన వారిని ప్రజాకోర్టులోకి తీసుకురావాలని అన్నారు. Quote
psycopk Posted July 21 Author Report Posted July 21 Perni Nani: అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పేర్ని నాని! 21-07-2025 Mon 14:35 | Andhra రప్పా రప్పా కాదు... రాత్రికి రాత్రి చేసేయాలన్న పేర్ని నాని రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఈనెల 8న పామర్రులో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. రప్పా రప్పా అని చెప్పడం కాదు... రాత్రికి రాత్రి చేసేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన విన్నపాన్ని తోసిపుచ్చిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి (జులై 22) వాయిదా వేసింది. ఈ క్రమంలో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పేర్ని నాని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రేపటి హైకోర్టు విచారణ అనంతరం ఆయన వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.