వరద రాజకీయాల్లోకి చంద్రబాబునాయుడు రంగప్రవేశం చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. నష్టపోయిన కొందరితో మాట్లాడారు. అయితే అడుగడుగునా ఆయన తాపత్రయం ఒక్కటే అన్నట్లుగా కనిపించింది. ఈ వరదలు ప్రకృతి వల్ల రాలేదు.. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ ముంపు ప్రమాదాన్ని సృష్టించింది. మిమ్మల్నిందరినీ నీళ్లలో ముంచేయడానికి ప్రభుత్వం కుట్రచేసింది అని ప్రజలను నమ్మించడానికి ఆయన చాలా చాలా ప్రయత్నించారు.
వరద పరిస్థితులు కృష్ణా పరీవాహక ప్రాంతాలను చుట్టుముట్టిన సమయ
gates antha correct gaa, time ki lift chesaru. watch stats from 3:15 to 6:00.
inka official records antae - sakshee lo vesaru, elago nammaru - so idi vesa