జీఓలు కొట్టివేత:- లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం  చెల్లింపులు చేస్తూ ఏపి ప్రభుత్వం జారీ చేసిన  జీఒలను కొట్టేసిన హైకోర్టు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశం. Source : TV 9 @manadonga ki pandaga bonus