Somedude Posted March 11, 2021 Author Report Posted March 11, 2021 https://www.facebook.com/bulugumedia/videos/1666789030160245/ Quote
Somedude Posted March 11, 2021 Author Report Posted March 11, 2021 https://www.facebook.com/naralokesh/videos/2774242829572393/ Quote
Somedude Posted March 11, 2021 Author Report Posted March 11, 2021 https://www.facebook.com/dr.n.b.sudhakarreddy/videos/741582973212971/ Quote
Somedude Posted March 12, 2021 Author Report Posted March 12, 2021 వైకాపా వాళ్లు నా పొలం కాల్చేశారు ఆర్థిక ఇబ్బందులు తప్పవని బెదిరించారు పోలీసులకు తెదేపా నాయకుడి ఫిర్యాదు రూ. 40 లక్షల మేర పంట నష్టం ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: ‘చెట్లన్నింటినీ ఆరేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఫలం చేతికొచ్చే సమయంలో అగ్నికి ఆహుతి చేశారు. 80 శాతం చెట్లు కాలిపోయాయి. దాదాపు రూ.40 లక్షల నష్టం వాటిల్లింది. దీని వెనక వైకాపా నాయకుల హస్తం ఉంది’ అని కర్నూలు జిల్లాకు చెందిన రైతు, తెదేపా మాజీ కౌన్సిలర్ వాపోయారు. ఈ మేరకు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఆదోని మండలం ఢణాపురం సమీపంలోని రంగన్న పొలంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 10.57 ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి, ఎర్రచందనం చెట్లు, పైపులైన్లు కాలి బూడిదయ్యాయి. ‘పురపాలక ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేయొద్దని, వైకాపాకు మద్దతివ్వకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వైకాపా నాయకులు ముందే బెదిరించారు. ఆదోనిలో తెదేపా సమావేశ మందిరాన్ని ఎలా నిర్మిస్తావనీ హెచ్చరించారు’ అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే, ఆదోని తెదేపా ఇన్ఛార్జి మీనాక్షినాయుడు, నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.