కరోనా సెకండ్ వేవ్ .. భారత్ లో కరోనా మరోసారి బీభత్సం సృష్టిస్తుంది. దీనితో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనా ను కంట్రోల్ చేయలేక లాక్ డౌన్ వైపు సాగుతున్నాయి. రోజు రోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతుంది. ఈ సమయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి దేశ ప్రజానికానికి అభయం ఇచ్చారు. ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోంది. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదు. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని విశాఖ శారదా పీఠాధిప