Jump to content

Recommended Posts

Posted

YS Sharmila: పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా?: ప్రధాని మోదీపై షర్మిల ఫైర్ 

17-03-2024 Sun 21:47 | Andhra
  • చిలకలూరిపేట సభలో కాంగ్రెస్, వైసీపీపై మోదీ విమర్శలు
  • వైసీపీ, కాంగ్రెస్ ఒకటేనని వ్యాఖ్యలు
  • తెరవెనుక స్నేహం నడిపింది ఎవరంటూ షర్మిల ఆగ్రహం
 
YS Sharmila strongly reacts on PM Modi remarks

ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చిలకలూరిపేటలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. 

దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అటు జగన్ ను, ఇటు బాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని షర్మిల విమర్శించారు. పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా? కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా, పైగా వారికి అడ్డగోలు సహాయసహకారాలు అందించింది ఎవరు? ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో?." అంటూ షర్మిల నిలదీశారు. 

"పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు జగన్ పార్టీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చింది. మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టి, వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇదీ... వీరి స్నేహం, విడదీయరాని బంధం! హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అన్న కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయి. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్ పై పసలేని దాడులు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా? అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా?" అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

  • Upvote 2
Posted

Ambati Rambabu: టోటల్ గా ముగ్గురూ ఫెయిల్: అంబటి రాంబాబు 

17-03-2024 Sun 21:38 | Andhra
  • ప్రజాగళం సభపై వైసీపీ నేతల విమర్శలు
  • మైక్ ఫెయిల్ అన్న అంబటి
  • మీటింగ్ ఫెయిల్ అని ఎద్దేవా
 
Ambati Rambabu Tweet on Praja Galam Public Meeting

చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేనలు ఎంతో ఆశతో పెట్టుకున్న సభ వాళ్లిద్దరికీ ఎంతో నిరాశను మిగిల్చిందని ఎద్దేవా చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో మైక్ ఆగిపోవడంపై కూడా వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు స్పందిస్తూ... 'మైక్ ఫెయిల్... మీటింగ్ ఫెయిల్...  టోటల్ గా ముగ్గురూ ఫెయిల్' అంటూ ఎద్దేవా చేశారు.

Posted

Perni Nani: పవన్... నాడు పాచిపోయిన లడ్డూలు ఇవాళ తాజా లడ్డూలుగా ఎలా మారిపోయాయి?: పేర్ని నాని 

17-03-2024 Sun 20:30 | Andhra
  • గతంలో విభజన హామీలపై కేంద్రాన్ని విమర్శించిన పవన్
  • కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని వ్యాఖ్యలు
  • ఈ ఐదేళ్లలో తాజా లడ్డూలుగా మారిపోయాయా అంటూ పేర్ని నాని వ్యంగ్యం 
 
Perni Nani asks Pawan Kalyan how and why staled Laddoos become fresh in these five years

మూడు పార్టీల ప్రజాగళం సభపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. విభజన హామీల నేపథ్యంలో, కేంద్రం ఏమిచ్చింది... పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అంటూ గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

2014లో  తిరుపతి బాలాజీ సాక్షిగా మా కలయిక జరిగింది అని పవన్ చెప్పారు... మరి 2019లో ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు 2024లో తాజా లడ్డూలుగా మారిపోయాయా... అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"నాడు పవన్ కాకినాడలో పాచిపోయిన లడ్డూల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఐదేళ్లు గడిచేసరికి ఆ లడ్డూలు చిలకలూరిపేట సభకు వచ్చేసరికి తాజా లడ్డూలు ఎలా అయ్యాయో రాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ చెప్పాడా? ఆ లడ్డూలు ఎంత రుచిగా ఉన్నాయి? ఎందుకు రుచిగా ఉన్నాయి? అని ప్రజలకు ఎందుకని చెప్పలేదు?" అని నిలదీశారు. 

చిలకలూరిపేట సభలో బాబు భజన మామూలుగా లేదన్న పేర్ని నాని

ప్రధాని మోదీ హాజరైన చిలకలూరిపేట సభలో చంద్రబాబు భజన మామూలుగా లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఇంత మార్పునకు కారణం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అంతటివాడు మాట్లాడుతుంటే మైక్ పనిచేయకుండా పోయిందని, ఒక సభ జరుపుకోవడం చేతకాకపోతే జగన్ ను ఎలా ఎదుర్కొంటారని ఎత్తిపొడిచారు.

  • Haha 1
Posted
5 minutes ago, psycopk said:

 

YS Sharmila: పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా?: ప్రధాని మోదీపై షర్మిల ఫైర్ 

17-03-2024 Sun 21:47 | Andhra
  • చిలకలూరిపేట సభలో కాంగ్రెస్, వైసీపీపై మోదీ విమర్శలు
  • వైసీపీ, కాంగ్రెస్ ఒకటేనని వ్యాఖ్యలు
  • తెరవెనుక స్నేహం నడిపింది ఎవరంటూ షర్మిల ఆగ్రహం
 
YS Sharmila strongly reacts on PM Modi remarks

ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చిలకలూరిపేటలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. 

దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అటు జగన్ ను, ఇటు బాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని షర్మిల విమర్శించారు. పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా? కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా, పైగా వారికి అడ్డగోలు సహాయసహకారాలు అందించింది ఎవరు? ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో?." అంటూ షర్మిల నిలదీశారు. 

"పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు జగన్ పార్టీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చింది. మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టి, వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇదీ... వీరి స్నేహం, విడదీయరాని బంధం! హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అన్న కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయి. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్ పై పసలేని దాడులు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా? అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా?" అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

this is true

ah pasycho gadiki debt money ichi state ni financial ga nasanam chesindhi pushpams ney

 

  • Upvote 1
Posted
25 minutes ago, psycopk said:

 

YS Sharmila: పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా?: ప్రధాని మోదీపై షర్మిల ఫైర్ 

17-03-2024 Sun 21:47 | Andhra
  • చిలకలూరిపేట సభలో కాంగ్రెస్, వైసీపీపై మోదీ విమర్శలు
  • వైసీపీ, కాంగ్రెస్ ఒకటేనని వ్యాఖ్యలు
  • తెరవెనుక స్నేహం నడిపింది ఎవరంటూ షర్మిల ఆగ్రహం
 
YS Sharmila strongly reacts on PM Modi remarks

ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చిలకలూరిపేటలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. 

దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అటు జగన్ ను, ఇటు బాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని షర్మిల విమర్శించారు. పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా? కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా, పైగా వారికి అడ్డగోలు సహాయసహకారాలు అందించింది ఎవరు? ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో?." అంటూ షర్మిల నిలదీశారు. 

"పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు జగన్ పార్టీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చింది. మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టి, వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇదీ... వీరి స్నేహం, విడదీయరాని బంధం! హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అన్న కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయి. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్ పై పసలేని దాడులు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా? అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా?" అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

Congress is the only party in AP questioning the center now. 

Posted
3 minutes ago, JaiBalayyaaa said:

Congress is the only party in AP questioning the center now. 

2019 lo tdp question chesthey emi ayindho everyone seen

Posted
1 minute ago, futureofandhra said:

2019 lo tdp question chesthey emi ayindho everyone seen

TDP didn't lose because of questioning BJP. Adi swayamkrutaparadham. 

Posted
1 minute ago, JaiBalayyaaa said:

TDP didn't lose because of questioning BJP. Adi swayamkrutaparadham. 

they focussed on pushpams more instead of ycp

public cared more for jaggad

vadu ippudu reality ento chupinchadu

Posted
1 minute ago, futureofandhra said:

they focussed on pushpams more instead of ycp

public cared more for jaggad

vadu ippudu reality ento chupinchadu

They focused on capital and did not focus on reelection. CBN lived in a bubble away from reality. He got carried away in building imaginary places when people didn't have necessities. Ippudu anukuni em labam. 

Posted
6 minutes ago, JaiBalayyaaa said:

They focused on capital and did not focus on reelection. CBN lived in a bubble away from reality. He got carried away in building imaginary places when people didn't have necessities. Ippudu anukuni em labam. 

why this fake narrative

mari kia n electronic companies in seema ela vachayi

pattiseema ela vachindhi

public thought jaggad edho extra peekutadani vadu bokka pettadu

did jaggad provide those necessities?

Posted
2 minutes ago, futureofandhra said:

why this fake narrative

mari kia n electronic companies in seema ela vachayi

pattiseema ela vachindhi

public thought jaggad edho extra peekutadani vadu bokka pettadu

did jaggad provide those necessities?

malli KiA na

https://tenor.com/bGP6T.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...