psycopk Posted April 22 Report Share Posted April 22 AP Woman జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ 22-04-2024 Mon 12:23 | Andhra జగన్ అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలనే చేశానంటూ వీడియో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ లను కలుస్తానని వెల్లడి పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ సర్కారు అరాచకాలకు అంతేలేకుండా పోయిందని ఆవేదన ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, ఓ మహిళ ఏకంగా తన బొటనవేలును కోసుకుని నిరసన తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లను కలుసుకునే ప్రయత్నం చేసింది. వారిని కలవడం వీలుకాకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన వేలును నరుక్కున్నట్లు తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలోని వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు అంతులేకుండా పోయిందని ఆమె చెప్పారు. మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను, భూములను కాజేయడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని వాపోయారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు, కత్తులు, రాడ్లతో బెదిరించడం నిత్యకృత్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటినీ రాష్ట్రం, దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రెసిడెంట్, సీజేఐ, ప్రధాన మంత్రిని కలవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదని వివరించారు. దీంతో వారి ఆఫీసులలో వినతిపత్రాలు అందజేసి, తన వేలును కోసుకోవడం ద్వారా నిరసన తెలుపుతున్నానని చెప్పారు. తాను చేసిన పనికి అందరూ క్షమించాలంటూ కోపూరు లక్ష్మీ వీడియోలో కోరారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post JUST444FUN Posted April 22 Popular Post Report Share Posted April 22 2 hours ago, psycopk said: AP Woman జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ 22-04-2024 Mon 12:23 | Andhra జగన్ అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలనే చేశానంటూ వీడియో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ లను కలుస్తానని వెల్లడి పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ సర్కారు అరాచకాలకు అంతేలేకుండా పోయిందని ఆవేదన ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, ఓ మహిళ ఏకంగా తన బొటనవేలును కోసుకుని నిరసన తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లను కలుసుకునే ప్రయత్నం చేసింది. వారిని కలవడం వీలుకాకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన వేలును నరుక్కున్నట్లు తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలోని వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు అంతులేకుండా పోయిందని ఆమె చెప్పారు. మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను, భూములను కాజేయడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని వాపోయారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు, కత్తులు, రాడ్లతో బెదిరించడం నిత్యకృత్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటినీ రాష్ట్రం, దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రెసిడెంట్, సీజేఐ, ప్రధాన మంత్రిని కలవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదని వివరించారు. దీంతో వారి ఆఫీసులలో వినతిపత్రాలు అందజేసి, తన వేలును కోసుకోవడం ద్వారా నిరసన తెలుపుతున్నానని చెప్పారు. తాను చేసిన పనికి అందరూ క్షమించాలంటూ కోపూరు లక్ష్మీ వీడియోలో కోరారు. Neekanna pedda pulka kattapa laaga unndi.. evaru daddi veelanta… self goal post 🎊 4 Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted April 22 Report Share Posted April 22 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 22 Author Report Share Posted April 22 Nara Lokesh: కోవూరు లక్ష్మి వేలు నరుక్కోవడంపై నారా లోకేశ్ స్పందన 22-04-2024 Mon 16:39 | Andhra జగన్ పాలనపై దిగ్భ్రాంతికర రీతిలో నిరసన తెలిపిన గుంటూరు జిల్లా మహిళ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏకలవ్య దీక్ష పేరిట బొటన వేలు నరుక్కున్న లక్ష్మి నిరసన తెలిపేందుకు ఇలాంటివి వద్దని స్పష్టం చేసిన లోకేశ్ జగన్ పాలనను నిరసిస్తూ గుంటూరు జిల్లాకు చెందిన కోవూరు లక్ష్మి అనే మహిళ ఢిల్లీలో వేలు నరుక్కున్న ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై కోవూరు లక్ష్మి ఢిల్లీలోనూ పోరాడుతున్నారని తెలిపారు. సొంత బాబాయ్ ను చంపినవారు... మీరు వేలుకోసుకుంటే స్పందిస్తారా? అని కోవూరు లక్ష్మిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా, నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, ఇలాంటివి వద్దు అని లోకేశ్ స్పష్టం చేశారు. గుంటూరు రూరల్ కు చెందిన కోవూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అనే సంస్థను నడిపిస్తున్నారు. వైసీపీ పాలనలో కళ్ల ముందే సమాజం ధ్వంసం అవుతుంటే చూస్తూ సహించలేక, ఇలా బొటన వేలు నరుక్కున్నట్టు కోవూరు లక్ష్మి ఓ వీడియోలో తెలిపారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఇది నా ఏకలవ్య దీక్ష అంటూ ఆమె తన బొటన వేలు నరుక్కోవడం తీవ్ర కలకలం రేపింది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 22 Author Report Share Posted April 22 29 minutes ago, JUST444FUN said: Neekanna pedda pulka kattapa laaga unndi.. evaru daddi veelanta… self goal post 🎊 Oka mahila finger cut cheskoni mari nirasana chestunte enduku emiti.. kanesam case book chesi investigation chestam ani chepalsindi poi.. neku comedy ga undi… kani Quote Link to comment Share on other sites More sharing options...
kvpfamily Posted April 22 Report Share Posted April 22 2 minutes ago, psycopk said: Oka mahila finger cut cheskoni mari nirasana chestunte enduku emiti.. kanesam case book chesi investigation chestam ani chepalsindi poi.. neku comedy ga undi… kani Pempakam alantidhi Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 22 Author Report Share Posted April 22 Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted April 22 Report Share Posted April 22 Velu bokka.... Babai potene dikku ledu... 2 2 Quote Link to comment Share on other sites More sharing options...
JUST444FUN Posted April 22 Report Share Posted April 22 1 hour ago, psycopk said: Oka mahila finger cut cheskoni mari nirasana chestunte enduku emiti.. kanesam case book chesi investigation chestam ani chepalsindi poi.. neku comedy ga undi… kani Comedy kaka eanti anna , finger and liver cut chesukovatm eanti anna …psyco tanam kakapote…pellam meeda kopam to evadanna sull* kosukuntada evadanna papam she need some treatment for her mental health issues Quote Link to comment Share on other sites More sharing options...
major Posted April 22 Report Share Posted April 22 4 hours ago, psycopk said: AP Woman జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ 22-04-2024 Mon 12:23 | Andhra జగన్ అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలనే చేశానంటూ వీడియో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ లను కలుస్తానని వెల్లడి పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ సర్కారు అరాచకాలకు అంతేలేకుండా పోయిందని ఆవేదన ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, ఓ మహిళ ఏకంగా తన బొటనవేలును కోసుకుని నిరసన తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లను కలుసుకునే ప్రయత్నం చేసింది. వారిని కలవడం వీలుకాకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన వేలును నరుక్కున్నట్లు తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలోని వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు అంతులేకుండా పోయిందని ఆమె చెప్పారు. మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను, భూములను కాజేయడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని వాపోయారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు, కత్తులు, రాడ్లతో బెదిరించడం నిత్యకృత్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటినీ రాష్ట్రం, దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రెసిడెంట్, సీజేఐ, ప్రధాన మంత్రిని కలవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదని వివరించారు. దీంతో వారి ఆఫీసులలో వినతిపత్రాలు అందజేసి, తన వేలును కోసుకోవడం ద్వారా నిరసన తెలుపుతున్నానని చెప్పారు. తాను చేసిన పనికి అందరూ క్షమించాలంటూ కోపూరు లక్ష్మీ వీడియోలో కోరారు. Quote Link to comment Share on other sites More sharing options...
TacoTuesday Posted April 22 Report Share Posted April 22 Lokesh asked her finger print with blood in the red book to take care of jagan after coming to power Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted April 22 Report Share Posted April 22 Velu wastu Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 22 Author Report Share Posted April 22 26 minutes ago, ARYA said: Velu wastu chudam.. pushpams em cheptaro.. Quote Link to comment Share on other sites More sharing options...
karna11 Posted April 22 Report Share Posted April 22 Good thing enti antee, Delhi lo chesindi kabatti saripoyindi ledhante ap lo ithe both parties social media batch, start chesevaru valla vallane veela vallabe ani and families ni mottam lagevalluu social medial lo ki ame suicide chesukunedhaka techevallu Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted April 22 Report Share Posted April 22 18 minutes ago, psycopk said: chudam.. pushpams em cheptaro.. Repond avutaru ani anukuntunavu choodu...Neeku atyaasha ekkuva ayyindi... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.