psycopk Posted April 27 Report Share Posted April 27 YCP Manifesto: రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 లకు.. అమ్మ ఒడి రూ. 17 వేలకు పెంపు.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్! 27-04-2024 Sat 13:35 | Andhra వైసీపీ మేనిఫెస్టోలోని 9 ప్రధాన హామీలు మేనిఫెస్టో విడుదల చేస్తూ ఏపీ సీఎం జగన్ ప్రసంగం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల వివరణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ శనివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేయబోయే కార్యక్రమాలను, చేపట్టబోయే సంక్షేమ పథకాల జాబితాను వెల్లడించారు. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ జగన్ ప్రసంగించారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలను సంక్షిప్తంగా మీడియా లైవ్ లో జగన్ ప్రజలకు వివరించారు. తొమ్మిది ప్రధాన హామీలు.. పెన్షన్ రూ.3,500 (రెండు విడతల్లో) పెంపు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని 2 వేలు పెంచి రూ. 17 వేలు అందజేస్తామని హామీ వైస్సార్ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు వైఎస్సార్ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న రూ.60 వేలను నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలకు పెంచుతామని వెల్లడి ఈబీసీ నేస్తం కింద ఇప్పుడిస్తున్న రూ. 45 వేల మొత్తాన్ని రూ.1.05 వేలకు పెంపు (నాలుగు దఫాల్లో) వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.. అర్హులైన పేదవాళ్లకు ఇళ్లు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, విద్యాకానుక పథకాల కొనసాగింపు లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27 Author Report Share Posted April 27 Chandrababu: జగన్ గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు: చంద్రబాబు 27-04-2024 Sat 14:39 | Andhra ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ జగన్ గతంలో ఇచ్చిన హామీల వీడియోను పంచుకున్న చంద్రబాబు జగన్ 85 శాతం హామీలు నెరవేర్చలేదని విమర్శలు సీఎం జగన్ ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథం అని అభివర్ణించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. పూర్తిగా 100 శాతం సన్నబియ్యం ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వారం లోపు సీపీఎస్ రద్దు చేస్తామని, అందరికీ 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని, 25 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ప్రత్యేకహోదా ఎలా రాకుండా పోతుందో చూస్తామని గతంలో జగన్ చేసిన హామీల వీడియో క్లిప్పింగ్స్ ను చంద్రబాబు పంచుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ... జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీల్లో ఇవి కొన్ని అని వెల్లడించారు. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆ మాటకొస్తే జగన్ 85 శాతం హామీలను నెరవేర్చలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రోజు ఇంకో మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి వచ్చాడని విమర్శించారు. "మళ్లీ ఇంకోసారి మోసపోవడానికి మీరు సిద్ధమా? అని అడుగుతాడు. నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం అని మీరు కూడా గట్టిగా చెప్పండి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27 Author Report Share Posted April 27 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27 Author Report Share Posted April 27 Quote Link to comment Share on other sites More sharing options...
2024Jagan Posted April 27 Report Share Posted April 27 ekkada tongunnaru ra mana mandha vachi react avvandi fast ga. opposition mana kante active unte ongopedataru Calling our IPAC cadder @Anti_Sai @rako @vetrivel @Washed_pearl @CanadianMalodu @Sizzler @Android_Halwa @Netflixmovieguz Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27 Author Report Share Posted April 27 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted April 27 Report Share Posted April 27 40 minutes ago, psycopk said: YCP Manifesto: రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 లకు.. అమ్మ ఒడి రూ. 17 వేలకు పెంపు.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్! 27-04-2024 Sat 13:35 | Andhra వైసీపీ మేనిఫెస్టోలోని 9 ప్రధాన హామీలు మేనిఫెస్టో విడుదల చేస్తూ ఏపీ సీఎం జగన్ ప్రసంగం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల వివరణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ శనివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేయబోయే కార్యక్రమాలను, చేపట్టబోయే సంక్షేమ పథకాల జాబితాను వెల్లడించారు. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ జగన్ ప్రసంగించారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలను సంక్షిప్తంగా మీడియా లైవ్ లో జగన్ ప్రజలకు వివరించారు. తొమ్మిది ప్రధాన హామీలు.. పెన్షన్ రూ.3,500 (రెండు విడతల్లో) పెంపు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని 2 వేలు పెంచి రూ. 17 వేలు అందజేస్తామని హామీ వైస్సార్ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు వైఎస్సార్ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న రూ.60 వేలను నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలకు పెంచుతామని వెల్లడి ఈబీసీ నేస్తం కింద ఇప్పుడిస్తున్న రూ. 45 వేల మొత్తాన్ని రూ.1.05 వేలకు పెంపు (నాలుగు దఫాల్లో) వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.. అర్హులైన పేదవాళ్లకు ఇళ్లు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, విద్యాకానుక పథకాల కొనసాగింపు లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా Liquor ban ani pettaledu. Oh 2019 lo promise chesinddi already implement chesaru ga Okkatante okati kooda implement cheyyaledu 2019 manifesto ni.. Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted April 27 Report Share Posted April 27 Yevaru yekkuva free isthunnaru Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.