southyx Posted June 18, 2024 Author Report Posted June 18, 2024 11 సీట్లు వచ్చిన సైకో బ్యాచ్ అబద్దపు ప్రచారాలు మాత్రం మానడం లేదు, 2019 కి ముందు చెప్పిన అబద్ధపు, విష ప్రచారలే, 2024 లో కూడా చేస్తున్నారు. - అమరావతి లో కట్టింది, రోజు వారి పరిపాలన నడుపుకోవడం కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం, దాదాపు 4 వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు, ప్రభుత్వ వ్యవస్త ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడానికి, శాసన మండలి, శాసన సభ నిర్వహణ కోసం, మొత్తం రాష్ట్రం లో న్యాయ వ్యవస్త కి కేంద్ర స్తానం లో ఉండేటట్టు, హై కోర్టు నిర్వహణ కోసం కట్టింది. 5 భవనాల సముదాయం, సిఎంఆఫీసు తో కలిపి, ఇది కాకుండా అసెంబ్లీ కౌన్సిల్ కోసం ఇంకో బిల్డింగ్ కట్టారు, మొత్తం 6 బిల్డింగ్స్. - మొత్తం కట్టింది 10 లక్షల చదరపు అడుగులు 700 కోట్లు. ఋషి కొండ కొ కట్టింది, 2 లక్షల కోట్ల చదరపు అడుగులు లోపు. అయిన ఖర్చు 452 కోట్లు. ఈ 452 కోట్లలో భూమి విలువ కలపలేదు. అసలురెండింటి పర్పస్, ఫంక్షన్ కంపేర్ చేయండి. గ్రౌండ్ + 7 ఫ్లోర్స్ కోసం కట్టారు, ప్రస్తుత అవసరాల కోసం గ్రౌండ్+1 మాత్రమే కట్టారు. ఇవే భవనాలు ఉపయోగించి 5 ఏళ్లు తుగ్లక్ గాడు పాలన చేశాడు. -ఋషి కొండ లో కట్టింది మొగుడు పెళ్ళాం ఉండటానికి, లక్కీ గా పదవి పోయింది కాబట్టి సరిపోయింది. - వేలాది మంది ఉద్యోగస్తులు పని చేస్తున్న సెక్రటేరియట్ కి, మొగుడు పెళ్ళాం ఎంజాయ్ చేయడం కోసం మస్సాజ్ సెంటర్, హోమ్ థియేటర్ లాంటి సదుపాయాలు ఉన్న ప్యాలెస్ కి కంపేర్ చేయడం ఏంట్రా కామిడీ గా? - టెంపరరీ భవనాలు, అబద్ధం. భవనాలు టెంపరరీ కాదు, అక్కడ సెక్రటేరియట్ నడపడం మాత్రమే టెంపరరీ. ఇంటెరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్. టెంపరరీ సైకో బ్యాచ్ ఫేక్ ప్రచారాలు. - వంటి కన్ను రాక్షసుడి ఉండటానికి కట్టిన భవనం లాంటిది ఋషి కొండ లో వీళ్ళు కట్టుకుంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.