Jump to content

laddu kalthi jarigindhi Tirupathi lo ayithe - California lo homaalu endhi raa mee bondha??


Recommended Posts

Posted

లడ్డూ కల్తీ వ్యవహారం.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం

Eenadu
1–2 minutes

 

అమెరికా: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాప పరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు.

శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై భాజపా నేతలు పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

Posted
On 10/15/2024 at 7:54 AM, BattalaSathi said:

లడ్డూ కల్తీ వ్యవహారం.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం

Eenadu
1–2 minutes

 

అమెరికా: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాప పరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు.

శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై భాజపా నేతలు పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

usa lo tennis aadutey india lo sappatlu kottatleda?

Posted
39 minutes ago, AndhraAbbai said:

Andhra vishayalu America lo talking laaga yemo le

Andhra vishyalu eppudu america lo ne talking

Posted
On 10/15/2024 at 5:24 PM, BattalaSathi said:

లడ్డూ కల్తీ వ్యవహారం.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం

Eenadu
1–2 minutes

 

అమెరికా: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాప పరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు.

శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై భాజపా నేతలు పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

aa laddu's ni theppinchukoni thinnaremo kaka... :) :) :) 

  • Haha 1
Posted
On 10/15/2024 at 6:54 AM, BattalaSathi said:

లడ్డూ కల్తీ వ్యవహారం.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం

Eenadu
1–2 minutes

 

అమెరికా: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాప పరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు.

శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై భాజపా నేతలు పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

Ekkadoo earth dooranga unna grahalaki manam ekkada shanthulu /homalu cheyatledaa

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...