Jump to content

Praja samasyala pai galam vipina anna… assembly ni vanikinchina anna


Recommended Posts

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    29

  • Jatka Bandi

    3

  • allbakara

    2

  • Subhash124

    2

Popular Days

Posted

 

YS Sharmila: మీరు 11 మంది వచ్చింది 11 నిమిషాల కోసమా?: జ‌గ‌న్‌పై ష‌ర్మిల ఫైర్! 

24-02-2025 Mon 17:38 | Andhra
YS Sharmila Fires on YS Jagan
 

 

  • జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మారడం లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు
  • ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? అని నిలదీసిన ష‌ర్మిల‌
  • సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో హాజ‌రు కోసం వచ్చారా? అని మండిపాటు
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో జగన్, వైసీపీ సభ్యుల తీరును త‌ప్పుబ‌డుతూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆమె నిల‌దీశారు. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారడం లేద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

మీరు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చింది 11 నిమిషాలు ఉండటానికా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అని నిలదీశారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో హాజ‌రు కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా ? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.

అలాగే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై కూడా ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న ప్ర‌సంగంలో ప‌స‌లేద‌ని పేర్కొన్నారు. సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లు కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం తీవ్ర నిరాశ‌ను మిగిల్చింద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.  

 

 

 

Posted

Ward member or concellor ga unna rajakeeyalalo unnatr ra half brain

 

Jagan: అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం... వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక భేటీ 

24-02-2025 Mon 14:15 | Andhra
Jagan decided to not to go to Assembly
 

 

  • వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న జగన్
  • తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ధీమా
  • 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని వెల్లడి
ఏపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఈరోజు జగన్, ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరైన సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో ఆ పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు మనం హాజరుకావడం లేదని తెలిపారు. మరో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని... తనతో పాటు ఉండేవాళ్లే తనవాళ్లు అని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...