Jump to content

Recommended Posts

Posted

Vande Bharat Express: విజయవాడ-బెంగళూరు మధ్య త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు

20-05-2025 Tue 06:23 | Andhra
Vande Bharat Express Soon Between Vijayawada and Bengaluru

 

  • ప్రయాణ సమయం 9 గంటలకు తగ్గే అవకాశం
  • ఇప్పటితో పోలిస్తే మూడు గంటల సమయం ఆదా
  • వారానికి ఆరు రోజులు పరుగులు

విజయవాడ-బెంగళూరు నగరాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త అందించనుంది. ఈ రెండు కీలక నగరాల మధ్య అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కేవలం తొమ్మిది గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు సర్వీసు కార్యరూపం దాల్చితే, బెంగళూరుకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు, తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 8 బోగీలు ఉంటాయి. వీటిలో ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు కాగా, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌గా ఉంటుంది. మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

విజయవాడ నుంచి బెంగళూరు (రైలు నెం. 20711)
ప్రతిపాదిత రైలు సమయాలు  
విజయవాడలో ఉదయం 5:15 గంటలకు బయలుదేరుతుంది. తెనాలికి 5:39, ఒంగోలుకు 6:28, నెల్లూరుకు 7:43, తిరుపతికి 9:45, చిత్తూరుకు 10:27, కాట్పాడికి 11:13, కృష్ణరాజపురానికి మధ్యాహ్నం 1:38 గంటలకు చేరుకుంటుంది. చివరగా మధ్యాహ్నం 2:15 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు స్టేషన్‌కు చేరుకుంటుంది.

 బెంగళూరు నుంచి విజయవాడ (రైలు నెం. 20712) 
 అదే రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి రైలు తిరుగు ప్రయాణమవుతుంది.
 కృష్ణరాజపురానికి 2:58, కాట్పాడికి సాయంత్రం 5:23, చిత్తూరుకు 5:49, తిరుపతికి రాత్రి 6:55, నెల్లూరుకు 8:18, ఒంగోలుకు 9:29, తెనాలికి 10:42 గంటలకు చేరుకుంటుంది. చివరగా రాత్రి 11:45 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికుల కోసం వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం - యశ్వంత్‌పూర్ కొండవీడు ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వందేభారత్ రైలు ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలుగుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Posted

Bangalore ollu lucky….

Silicon valley of India to Quantum Valley venture..

  • Like 1
Posted
On 5/19/2025 at 11:38 PM, psycopk said:

Vande Bharat Express: విజయవాడ-బెంగళూరు మధ్య త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు

20-05-2025 Tue 06:23 | Andhra
Vande Bharat Express Soon Between Vijayawada and Bengaluru

 

  • ప్రయాణ సమయం 9 గంటలకు తగ్గే అవకాశం
  • ఇప్పటితో పోలిస్తే మూడు గంటల సమయం ఆదా
  • వారానికి ఆరు రోజులు పరుగులు

విజయవాడ-బెంగళూరు నగరాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త అందించనుంది. ఈ రెండు కీలక నగరాల మధ్య అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కేవలం తొమ్మిది గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు సర్వీసు కార్యరూపం దాల్చితే, బెంగళూరుకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు, తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 8 బోగీలు ఉంటాయి. వీటిలో ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు కాగా, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌గా ఉంటుంది. మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

విజయవాడ నుంచి బెంగళూరు (రైలు నెం. 20711)
ప్రతిపాదిత రైలు సమయాలు  
విజయవాడలో ఉదయం 5:15 గంటలకు బయలుదేరుతుంది. తెనాలికి 5:39, ఒంగోలుకు 6:28, నెల్లూరుకు 7:43, తిరుపతికి 9:45, చిత్తూరుకు 10:27, కాట్పాడికి 11:13, కృష్ణరాజపురానికి మధ్యాహ్నం 1:38 గంటలకు చేరుకుంటుంది. చివరగా మధ్యాహ్నం 2:15 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు స్టేషన్‌కు చేరుకుంటుంది.

 బెంగళూరు నుంచి విజయవాడ (రైలు నెం. 20712) 
 అదే రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి రైలు తిరుగు ప్రయాణమవుతుంది.
 కృష్ణరాజపురానికి 2:58, కాట్పాడికి సాయంత్రం 5:23, చిత్తూరుకు 5:49, తిరుపతికి రాత్రి 6:55, నెల్లూరుకు 8:18, ఒంగోలుకు 9:29, తెనాలికి 10:42 గంటలకు చేరుకుంటుంది. చివరగా రాత్రి 11:45 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికుల కోసం వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం - యశ్వంత్‌పూర్ కొండవీడు ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వందేభారత్ రైలు ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలుగుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

This is the one train connection that’s missing for Vijayawada… good move 

Posted
7 hours ago, psycopk said:

 

Vza nunchi 2nd vande bharat aa final ga

IT employees ki useful 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...