Jump to content

KTR special coffee @delhi


Recommended Posts

Posted

Rakul Preet Singh: నెయ్యితో కాఫీ... రకుల్ ప్రీత్ సింగ్ డైట్ ప్లాన్ ఇదే!

06-08-2025 Wed 16:57 | Lifestyle
Rakul Preet Singh Diet Plan Ghee Coffee Revealed
 
  • తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్
  • ఉదయాన్నే కాఫీలో నెయ్యి, కొబ్బరి నూనె కలిపి సేవన
  • రాత్రి భోజనం సాయంత్రం 7 గంటలలోపే పూర్తి
  • ఆహారాన్ని ఆస్వాదిస్తూనే ఆరోగ్యానికి ప్రాధాన్యం అంటున్న రకుల్
  • సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం, యోగా తప్పనిసరి
సినీ నటిగా ఎంత బిజీగా ఉన్నా ఫిట్‌నెస్ విషయంలో అస్సలు రాజీపడని తారల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తన అందం, ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలను ఆమె తాజాగా పంచుకున్నారు. అందులో భాగంగా, ఆమె రోజును ఒక ప్రత్యేకమైన పానీయంతో ప్రారంభిస్తారట. అదే నెయ్యి కాఫీ.

ప్రతిరోజూ ఉదయం ఒక కప్పు కాఫీలో నెయ్యి, కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకుని తాగుతానని రకుల్ వెల్లడించారు. దీనినే 'బులెట్ కాఫీ' అని కూడా అంటారు. ఈ పానీయం తన జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా, రోజంతా చురుకుగా ఉండేందుకు అవసరమైన శక్తిని అందిస్తుందని ఆమె తెలిపారు.

ఇక ఆమె ఆహార ప్రణాళిక విషయానికొస్తే, అల్పాహారంలో ప్రోటీన్ షేక్ లేదా ఓట్స్, గుడ్డులోని తెల్లసొన వంటివి తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్, కూరగాయలు, చికెన్ లేదా చేపలు ఉండేలా చూసుకుంటారు. సాయంత్రం పూట ఆకలేస్తే, గింజలు లేదా హమ్మస్‌తో కూరగాయల వంటి తేలికపాటి స్నాక్స్ తీసుకుంటారట.

రకుల్ తన జీవనశైలిలో పాటించే మరో ముఖ్యమైన నియమం రాత్రి భోజనం త్వరగా ముగించడం. జీర్ణవ్యవస్థకు తగినంత సమయం ఇచ్చేందుకు రాత్రి 7 గంటలలోపే భోజనం పూర్తి చేస్తానని ఆమె పేర్కొన్నారు. తన ఫిట్‌నెస్ గురించి రకుల్ మాట్లాడుతూ, "క్రమశిక్షణ మరియు సమతుల్య ఆహారం నా జీవనశైలిలో కీలకం. నేను ఆహారాన్ని ఆస్వాదిస్తాను, కానీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తాను," అని అన్నారు.

ఈ కచ్చితమైన ఆహార ప్రణాళికతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం కూడా తన ఫిట్‌నెస్ రహస్యమని రకుల్ తెలిపారు. 
  • Haha 1
Posted

Leka pote kartika deepam lo vantalakka lekka madi masi potatu antuna harish

Sabitha Indra Reddy: సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి: హరీశ్ రావు

06-08-2025 Wed 15:13 | Telangana
Harish Rao Demands Revanth Reddy Apology to Sabitha Indra Reddy
 
  • సబిత పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు దారుణం అంటూ హరీశ్ ఆగ్రహం
  • మహిళా శాసనసభ్యురాలి పట్ల దౌర్జన్యం సిగ్గుచేటని వ్యాఖ్య
  • ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్న హరీశ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ఒక మహిళా శాసనసభ్యురాలి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. 

సాక్షాత్తు ఒక మంత్రి సమక్షంలో సబితపై కాంగ్రెస్ నేతలు గూండాల మాదిరి వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటే... పోలీసులు వారితో కలిసి సబితపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని అన్నారు. సబిత పట్ల అమర్యాదగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. రౌడీ మూకల దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పారు. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని అన్నారు. 
Posted

Sigu seram manam abhinam ani idisesav kavita…

nuvvu chepukovatam kade… nee abba kuda vachi unte janam namutaru

Kavitha: కేసీఆర్ చెప్పినట్టుగానే జాగృతి ముందుకెళ్లింది: కవిత

06-08-2025 Wed 13:47 | Telangana
Kavitha Says Jagruthi Moved Forward as KCR Said
 
  • బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామన్న కవిత
  • బీసీలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయని మండిపాటు
  • అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్
బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, వనరులు, సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైనదే జాగృతి అని చెప్పారు. తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి ముందుకెళ్లిందని తెలిపారు. జయశంకర్ సార్ ఆలోచనలను తు.చ. తప్పకుండా పాటించామని చెప్పారు. జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో ఈరోజు జాగృతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బీసీలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాపై విమర్శలు గుప్పించారు. ఈ ధర్నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తీసుకుని అఖిలపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అన్ని పార్టీల నేతలకు ప్రభుత్వం లేఖలు రాయాలని చెప్పారు. 

ఈ నెల 15లోపు జాగృతి నూతన కమిటీల ఏర్పాటు ఉంటుందని కవిత తెలిపారు. జాగృతిలోకి వచ్చేందుకు ఎంతో మంది రెడీగా ఉన్నారని... తమకు అన్ని వర్గాల మద్దతు ఉందని చెప్పారు.
Posted
1 minute ago, psycopk said:

Leka pote kartika deepam lo vantalakka lekka madi masi potatu antuna harish

 

Sabitha Indra Reddy: సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి: హరీశ్ రావు

06-08-2025 Wed 15:13 | Telangana
Harish Rao Demands Revanth Reddy Apology to Sabitha Indra Reddy
 
  • సబిత పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు దారుణం అంటూ హరీశ్ ఆగ్రహం
  • మహిళా శాసనసభ్యురాలి పట్ల దౌర్జన్యం సిగ్గుచేటని వ్యాఖ్య
  • ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్న హరీశ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ఒక మహిళా శాసనసభ్యురాలి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. 

సాక్షాత్తు ఒక మంత్రి సమక్షంలో సబితపై కాంగ్రెస్ నేతలు గూండాల మాదిరి వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటే... పోలీసులు వారితో కలిసి సబితపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని అన్నారు. సబిత పట్ల అమర్యాదగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. రౌడీ మూకల దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పారు. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని అన్నారు. 

🤣🤣🤣Gaani favorite serial la gitlane ainunde🤣🤣🤣

Posted
Just now, psycopk said:

Sigu seram manam abhinam ani idisesav kavita…

nuvvu chepukovatam kade… nee abba kuda vachi unte janam namutaru

 

Kavitha: కేసీఆర్ చెప్పినట్టుగానే జాగృతి ముందుకెళ్లింది: కవిత

06-08-2025 Wed 13:47 | Telangana
Kavitha Says Jagruthi Moved Forward as KCR Said
 
  • బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామన్న కవిత
  • బీసీలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయని మండిపాటు
  • అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్
బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, వనరులు, సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైనదే జాగృతి అని చెప్పారు. తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి ముందుకెళ్లిందని తెలిపారు. జయశంకర్ సార్ ఆలోచనలను తు.చ. తప్పకుండా పాటించామని చెప్పారు. జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో ఈరోజు జాగృతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బీసీలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాపై విమర్శలు గుప్పించారు. ఈ ధర్నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తీసుకుని అఖిలపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అన్ని పార్టీల నేతలకు ప్రభుత్వం లేఖలు రాయాలని చెప్పారు. 

ఈ నెల 15లోపు జాగృతి నూతన కమిటీల ఏర్పాటు ఉంటుందని కవిత తెలిపారు. జాగృతిలోకి వచ్చేందుకు ఎంతో మంది రెడీగా ఉన్నారని... తమకు అన్ని వర్గాల మద్దతు ఉందని చెప్పారు.

Baapu gadiki iyanni waste bhayya, farm house la mandu kottinama pandinama anthe. Kachara family🤣

Posted

KTR balayya fan emo samara

Mudhanna pettali kadupanna cheyali anna slogan following emo

  • Haha 1
Posted
40 minutes ago, psycopk said:

Sigu seram manam abhinam ani idisesav kavita…

nuvvu chepukovatam kade… nee abba kuda vachi unte janam namutaru

 

Kavitha: కేసీఆర్ చెప్పినట్టుగానే జాగృతి ముందుకెళ్లింది: కవిత

06-08-2025 Wed 13:47 | Telangana
Kavitha Says Jagruthi Moved Forward as KCR Said
 
  • బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామన్న కవిత
  • బీసీలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయని మండిపాటు
  • అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్
బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, వనరులు, సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైనదే జాగృతి అని చెప్పారు. తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి ముందుకెళ్లిందని తెలిపారు. జయశంకర్ సార్ ఆలోచనలను తు.చ. తప్పకుండా పాటించామని చెప్పారు. జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో ఈరోజు జాగృతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బీసీలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాపై విమర్శలు గుప్పించారు. ఈ ధర్నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తీసుకుని అఖిలపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అన్ని పార్టీల నేతలకు ప్రభుత్వం లేఖలు రాయాలని చెప్పారు. 

ఈ నెల 15లోపు జాగృతి నూతన కమిటీల ఏర్పాటు ఉంటుందని కవిత తెలిపారు. జాగృతిలోకి వచ్చేందుకు ఎంతో మంది రెడీగా ఉన్నారని... తమకు అన్ని వర్గాల మద్దతు ఉందని చెప్పారు.

Thatha podhunne enduku antha BP techu kuntunnavu… Ala walking ki poi raapo 

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...