Jump to content

****** KCR Statement on Yesterday incident ****************************


Recommended Posts

Posted

[color=red][size=18pt](దాడులపై KCR మనోగతం )

మా వాల్లు దాడులు చేస్తే తప్పెట్లవుద్దిరబై. తరతరాలుగా,యుగయుగాలుగా సీమాంధ్రా వాల్లు మమ్మల్ని దోచేసుకుంటుంటే ఎవుడన్నా తప్పుబట్టిన్రా..?( ఏం దోచుకున్నారా..?, ఛీ పాడు ఇలా అడిగితే ఎలా చెప్పేది) ఐనా నాకుతెల్వకడుగుతా, ఏమంత దాడులు జేసినమని ఓ లబ లబమంటున్రు.ఏదో మా పోరగాల్లు అప్పుడప్పుడు, గా తార్నాకల షాపుల మీద, ఆర్టీసీ బస్సులు,పోలీసు జీపుల మీద దాడులు చేసిన్రు. మాకు అప్పోజిషను పార్టీలో ఉన్నాడు గాబట్టి అప్పుడెప్పుడో నాగం మీద దాడి జేసిండ్రు. ఆ తర్వాత మా పిల్లకాయలు రాసినా, రాయకున్నా మా సార్లైతే మార్కులు ఏస్తరు, సీమాంధ్రా సార్లైతే ఎయ్యరు గాబట్టి వాల్లతోని పేపర్లు దిద్దీవొద్దని గా సీమాంధ్రా టీచర్ల మీద దాడి చేసిన్రు.మల్లీ శాన్నాల్లకు, మంచి తనంగా, పెద్దమడుశుల్లా ఉండండని శెప్పినందుకు, గా JP మీద దాడి జేసిన్రు.మరి గట్ల జెపితే మమ్మల్ని అవుమానించినట్టే కదా.గందుకే దాడి జేసిన్రు. ఇగ ఈ రోజు మా తెలంగాణా నాయకుడు మద్దుయాచ్కి మీదా, మా తెలంగాణా మేధావి కెకె మీదా దాడి జేసిన్రు.ఇగ మడుశుల మీద దాడులు జేస్తే ఏడుస్తున్రని, ఎంతో మంచితనంతోని ,గా విగ్రహాల మీద దాడి జేసిన్రు. గది గూడ తప్పేనారబై నాకు తెల్వకడుగుతా. ఐనా, ఏం పాపం చేశాయని విగ్రహాల మీద దాడి చేశారంటున్నారు. వాల్లెవరూ తెలంగాణాల పుట్టలేదు కదా, ఇగ ఇంతకంటే పాపమేంజేయాలె.? గా ఇగ్రహారాలకి తెలంగాణా మీద ప్రేమ ఉంటే, తెలంగాణా కోస్రం ఇంత మంది బిడ్డలు అమర వీరులైనప్పుడు , ఏ ఒక్క ఇగ్రహమైనా కన్నీరు కార్చిందా..? కనీసం జై తెలంగాణా అన్నదా..? వాల్లు తెలంగాణా ద్రోహులని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాల్రబై నాకు తెల్వకడుగుతా. షాపులు,బస్సుల మీద దాడి చేయొద్దంటరు, నాయకుల మీద దాడి చేయొద్దంటరు, మీడియా మీద దాడిచేయొద్దంటరు, కనీసం ఇగ్రహాల మీద దాడి జేసి ముచ్చట తీర్చుకుందామంటే, గది కూడా ఒద్దంటరు. అంటే, నచ్చని వారి మీద కనీసం దాడి చేసే స్వాతంత్ర్యం గూడా తెలంగాణా బిడ్డలకి లేదా? గందుకే తెలంగాణాలోని ప్రతి బిడ్డా ఎవరిమీదనైనా, ఎప్పుడైనా తలెత్తుకుని దాడులు జేయాలంటే మన తెలంగాణా మనకి రావాలె. అప్పటి వరకూ దాడులు చేస్తూనే ఉంటాం. తెలంగాణా రాంగానే, ఇప్పుడు దాడులు చేస్తున్న పోరగాల్లందరికీ పోలీసు ఉద్యోగాలిస్తాం. అందరికంటే ఎక్కువ దాడులు జేసి,కేసుల్లో ఇరుక్కున్నోల్లని డైరెక్ట్ SIలు గా నియమిస్తాం. గట్లనే విధ్వంసంలో పాల్గొంటున్న లాయర్లకి గూడ్క ఓ జబర్దస్త్ స్కీం ఉంది. గదేందంటే, తెలంగాణా అచ్చినంక ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్న లాయర్లకి, కోర్టులల్ల అపోజిషన్ లాయర్ ఉండడన్నట్లు.ఒక తెలంగాణా బిడ్డతోని మరో తెలంగాణా బిడ్డ వాదిస్తాడ్రాబై ఎక్కడన్న..? గదీ ముచ్చటన్నట్లు. ఒకడే జడ్జి,ఒకడే లాయర్.. అందరూ మస్తు ఖుష్ అన్నట్లు.. ఇసువంటి మస్తు స్కీముల్తోని, తెలంగాణా ప్రపంచంలోనే నెంబర్1 కావాలంటే మన తెలంగాణా మనకి గావాలె...సమజైందా..?

జై తెలంగాణా.. జై జై తెలంగాణా..[/size][/color]

Posted

[size=14pt][color=blue]మంచితనం, మానవత్వం, తెలివి, సంస్కారం – ఏమీ లేని నడుస్తున్న శవాల తెలంగాణాకి స్వాగతం పలికిన ముష్కరులారా… మీ పాపం పండింది! తమ ఒంట్లో చీము, నెత్తురూ ఉన్న తెలంగాణావాదులైనా, సమైక్యాంధ్రవాదులైనా సంస్కారం అన్న లక్షణం తమలో ఉందని నమ్మితే, తాము యింకా మనుషులమేనని నమ్మితే యిప్పటికైనా యీ పుండాకోరుల మీద తిఱగబడండి! ఇందుకా తెలంగాణా?! థూ…! నిన్న ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను చూసి వీరావేశం తప్పించి మఱేమీ మిగలక మనుషులుగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తెలిసిన ఎవఱైనా వాళ్ళకి తిలదానం చేసి కర్మకాండ జఱిపించాలి. ఇలాంటి చీడపురుగులు బ్రదికే సమాజం తెలంగాణా అయినా ఒకటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. ఇలాంటి హీనులను యెలాంటి కారగారానికి పంపించినా ఆ కారాగారాలు కూడా అవమానంగా భావిస్తాయి.

“మఱి తెలంగాణాలో ఫలానా జఱిగినప్పుడు నువ్వు నోరు మూసుకున్నావే”మని అడగబోయే ప్రతివాదులకు నా జవాబు:

నేను ఒక్కడిని నోరు మూసుకుంటే జఱిగే గొప్ప సంగతులేవీ ఆగిపోవు, మీ మీ బుద్ధికుశలత వాడి నేను నోరు మూసుకున్న సందర్భాల్లో మీరు నోరెత్తండి. నాకు చేతనయింది నేను చేస్తున్నాను… మనిషికి నష్టం కలిగించే యెలాంటి చర్యనైనా, ఎక్కడైనా నేను ఖండించి నాకు చేతనయింది చేస్తున్నాను. శాసనసభకు పంపిన ప్రజాసేవకులు తమ చర్యలకు అడ్డుండదన్న దురహంకారంతో అదే ప్రాంగణంలో కొట్టినప్పుడైనా నోరెత్తాను, తెలంగాణా సంస్కృతి తెలుసుకోకుండా యీసడించినవాళ్ళు అనుంగు స్నేహితులైనా నోరెత్తాను. మనిషిగా బ్రదికినప్పుడే అసలేమైనా చెయ్యగలం! నాలోనో మఱొకరిలోనో తప్పులు వెదుక్తూ కూర్చోవటమే మీకు చేతనైన పనయితే అదే చెయ్యండి. అది కాక యింకేమైనా చేతనైతే అదీ చెయ్యండి. శాంతిని సాధించలేని బ్రదుకు దండుగ! పురాణపురుషులు కూడా పాపం పండే దాకా ఆగారు, తప్పదు! ఆ పాపం ఫెటేలున పగిలిందిప్పుడే!

సమాజం మొత్తమూ గొడ్డువోలేదని, విద్యను గడించినవాళ్ళలో వినయం ఉంటుందని, వివేచన ఉంటుందని, మంచు చెడుల విచక్షణా ఉంటుందని, ఏది సమర్థనీయమో యేది కాదో తెలుసుకోగల కనీసజ్ఞానం యిప్పటి దాకా కనిపించపోయినా యిప్పుడైనా కళ్ళు తెఱిపిస్తుందని నా ఆశ. ఇవే మాటలు తెలంగాణా యాసతో వ్రాస్తే మఱింత మంది తమలో మనిషితనాన్ని గుర్తిస్తామనుకుంటే మొత్తమూ తెలంగాణా యాసలోనైనా వ్రాస్తాను. సంస్కృతి యేదైనా చిన్న చూపు ఉండకపోవటమే ముఖ్యం. “నా తెలంగాణా కోటి రతనాల వీణ” అన్న దాశరథి కూడా “ఈ తెలంగాణా” గుఱించి ఆ మాట అని ఉండేవాడా అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది నిన్న జఱిగిన ఘాతుకమెంత నీచమైనదో!

సిగ్గు పడవలసిన విషయంలో కొంచెమైనా సంతోషం కలిగిందంటే ఒక సమాజంగా మనం చచ్చిపోయామని అర్థం! మన లాంటి పీనుగులని పీక్కుతినటానికి తెలంగాణాకు చెందిన రాబందులు కూడా రావు![/color][/size]

Posted

[color=red][size=14pt]సీమాంద్రులారా ప్రత్యేక తెలంగాణాకు నడుం బిగించండి..!!
అవును నేను తాగాను. ఇందాకే, మా సంటెబ్బాయ్ తాగమని తెగ సెప్పిన ఓ పురుగుల మందును అరలీటరు తాగాను. ఇంకా ఆమత్తులోనే ఉన్నాను. అయినా నేనేమీ తప్పుగా సెప్పడం లేదు. నా మెదడు ఎప్పటిలానే బెమ్మాండంగా పనిసేత్తోంది. అందుకే సెబుతున్నా.. సీమాంద్రులంతా ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడాలి.. అసలు తెలంగాణా ఇచ్చేయమని మనమే గాట్టిగా సెబితే ఒక పెద్ద సమస్య తీరిపోతుంది. రాజకీయ నాయకుల డ్రామాలు ఆగిపోతాయి. మనకూ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.వచ్చే కొన్ని రకాల సమస్యల్ను ఎదుర్కునే మార్గాలూ ఉన్నాయి.

మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ప్రత్యేక తెలంగాణా అనే అంశం ఈరోజుది కాదు, ఈరోజుతో పోయేదీకాదు. అది రగులుతూనే ఉంటుంది. ఇంతవరకూ దానికి యే జతీయ పార్టీ సహకారమూ లేక అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. రాష్ట్రములో, కేంద్రములో దానికి బలమైన సపోర్టు ఉంది. తెలంగాణా రావడానికి కేవలం కాస్త సమయం అవసరమౌతుంది అంతే. కేంద్రములో BJP అధికారములోకి వస్తే, తెలంగాణా రావడం పెద్ద కష్టం కాదు.

ఇంకో విషయమేమిటంటే, రాజకీయాలలో మంచీ చెడూ ఉండవు. రాజకీయాల్లో కేవలం రాజకీయాలు మాత్రమే ఉంటాయి. నీకు చేతనైతే ఎత్తుకు పైఎత్తు వెయ్, చేతకాకపోతే రాజీ చేసుకో. గౌరవంగా తప్పుకో. అంతేకానీ, అనవసరంగా లేని గొప్పలకు పోతే మాడు పగులుతుంది. అప్పుడంటే పొట్టి శ్రీరాములుగారు అమాయకుడు కాబట్టి, యెటువంటి గొడవ చేయకుండా నిరాహార దీక్షలు చేసాడు. ఇప్పుడు, అలాంటి వారు ఉండరు. ఇప్పుడంతా ఇలాంటివారే ఉంటారు. గొడవలు జరుగుతాయి. ఈ రోజు విగ్రహాలు కూలాయి, మరి రేపు.. ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే సమయం మించి పోకముందే, ప్రత్యామ్నాయాన్ని చూసుకొని తప్పుకోవడం వివేక వంతమైన చర్య.

అసలు మనకు కావల్సింది సమైక్యాంద్రా? లేక హైదరాబాదా? హైదరాబాదును ఉమ్మడి రాజధానిగానో, లేక కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకుంటేనే ఈపాటికి తెలంగాణా వచ్చేసుండేది. కాబట్టి, మనకు కావల్సింది హైదరాబాదే అన్నది నిజం. దీనికి తెలంగాణా వారంటున్నట్టు మనమేం సిగ్గుపడి పోవక్కర్లేదు. హైదరాబాదు మన రాజధాని అనుకున్నాం. దాన్ని అభివృద్దిచేస్తే రాష్ట్రం అభివృద్దిచెందింది అని సంబరపడ్డాం. అక్కడ పెట్టుబడులు పెట్టాం, ఆశలను పెట్టుకున్నాం. అసలు, రాష్ట్రం అవతరించి నప్పుడు హైదరాబాదు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? దానికి కారణం ఏమిటి? హైదరాబాదేమన్నా దేవుడి వరం పొందిన ప్రాంతమా? మహిమలున్న ప్రాంతమా ?

అదికేవలం జనాలు అభివృద్దిచేసుకోవలనుకున్న ప్రాంతం. అభివృద్దికి చిహ్నాలు పెద్ద పెద్ద బంగలాలు, స్థలాలు కాదు. జనాలు. వారెక్కడుంటే అక్కడే అభివృద్ది ఉంటుంది. కాబట్టి, హైదరాబాదును వదిలేయండి. ఇక రాబోయే, నాలుగైదు సంవత్సరాల్లో, సీమాంద్ర రాజధానికి అనువైన ప్రాంతాన్ని అభివృద్దిచేయడానికి ప్రయత్నించండి. పెట్టుబడులు అక్కడ పెట్టండి. రాత్రికి రాత్రి హైదరాబాదును మనం సృష్టించలేకపోయినా, ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలకు సృష్టించగలం. కాకపోతే దాన్ని మాత్రం బెంగులూరు నగరాన్ని ఆదర్శంగా తీసుకుని నిర్మించండి. అంటే, దేశములో ఎక్కడుండే వారైనా ఉపాధి అవకాశాలు కొరకు ఇక్కడి రావచ్చు. అలాగన్న మాట. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే, పెట్టుబడులు పెట్టడానికి ఇలాంటి చోటే అనువైంది.

తెలంగాణా వారిని మాత్రమే మీ కంపెనీల్లో తీసుకోవాలి అనే చోటికి పెట్టుబడులు వస్తాయా? లేక మీ ఇష్టం ఎవరినైనా తీసుకోండి అనే చోటికి పెట్టుబడులు వస్తాయా? గడ్డం పట్టుకొని బతిమలాడి, తాయిలాలిస్తామని ఆశచూపుతుంటేనే, పెట్టుబడులు పెట్టడం లేదు, అలాంటిది మావాల్లకే జాబులివ్వాలి అనే చోట ఎవరు పెట్టుబడులు పెడతారు? అలాకాదు, అందరికీ ఇవ్వొచ్చు అని చెప్పారో, మన సమస్య కూడా తీరిపోతుంది. ఇప్పుడు కర్నాటక రాజధాని బెంగులూరులో పనిచేస్తున్నట్టు, అప్ప్పుడు తెలంగాణా రాజధాని హైదరాబాదులో పనిచేస్తాం అంతేగా?

ఇక హైదరాబాడులో ఇది వరకే సెటిలై, అక్కడ ఆస్తులు కొనుగోలు చేసి న వాల్లు. మీరందరూ వెల్లి, మా ముక్కన్నతో మాట్లాడండి. మీ బలమెంతో అర్థమయ్యేలా వివరించి చెప్పండి. మిమ్మల్ని కోల్పేతే పరిస్థితులు ఎలాఉంటాయో చెప్పండి. విన్నాడా సరేసరి, లేదా మా పాతబస్తీ పెద్దన్న MIMదగ్గర కెల్లండి. మీరున్న అన్ని ప్రాంతాలలో వారి అభ్యర్థిని నిలబెట్టమనండి. ఆ అభ్యర్థి ఎవరైనా పర్లేదు. చివరకి, వారింట్లో పనోడైనా సరే, ఒక్క ఓటుకూడా పక్కకు పోకుండా గుద్దేస్తామని చెప్పండి. హైదరాబాదులో ఉన్న ముస్లిములు, సీమాంద్రులూ అందరూ ఒక్కటైతే, హైదరాబాదీ తెలంగాణా వారు నేతిబీరకాయిలో నెయ్యంత మైనారిటీ జనాలైపోతారు. మరి MIM వారు పెత్తనం చేలాయిస్తారని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన అవసరం MIM వారికుంది. తెలంగానా వస్తే BJP బలపడుతుందని వారి భయం. BJP బలపడినా, హైదరాబాదులో మా సపోర్టు మీకున్నంత వరకూ మీకేమీ కాదని వారికి మనం హామీ ఇస్తాం కదా.

ట్యాంకు బండు మీద, మన నిజాం నవాబు విగ్రహాలు కూడా పెట్టిస్తామని వాగ్దానం చేయండి.పనిలో పనిగా ఇప్పుడు కూలగొట్టిన విగ్రహాలన్నింటినీ ప్రతిష్టించాలని కోరండి. అప్పుడు అన్ని విగ్రహాలూ మల్లీ ట్యాంకు బండు మీది కొస్తాయి. కాకపోతే, వాటిని కూల్చే వారే ఇక ఉండరు. అంతే. అసలు మనం MIMను చూసినేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రభుత్వం ఎవ్వరిదైనా వారి మీద చెయ్యేసే ధైర్యం జాతీయ పార్టీలకు కూడా లేదు. హైదరాబాదులో సెటిలైన సీమాంద్రులు ఆ కిటుకు నేర్చుకోండి. రాజకీయాలు చేయండం నేర్చుకోండి. అంతే కానీ ప్రతీదానికి అన్యాయం అక్రమం అంటు అరవడం మానేయండి. రాజకీయాల్లో అలాంటి పదాలు నిషిద్దం.

మరింకేం కావాలి మనకు? మనకు అవ్కాశాలు కల్పించే రాజధాని ఒకటి వస్తుంది. ఇదివరకే అక్కడున్న వారి ధనప్రాణాలకూ రక్షనుంటుంది. పనిలో పని, తెలంగాణా కావాలని డిమాండు చేసిన వారి కోరికా తీరుతుంది. హైదరాబాదూ తెలంగాణాలోనే ఉంటుంది.

PS: నేను చెప్పిన వాటిలో తప్పులుండొచ్చు. నా చిట్కాలు అమలు కావడం అసాధ్యమవచ్చు. కానీ, తెలంగాణా మాత్రం ఈ రోజు కాకుంటే రేపు వస్తుంది. దానికి ఎలాంటి డౌటు అక్కర్లేదు. ఎందుకంటే, బలవంతుడిదే రాజ్యం. ప్రస్తుతం బలం వారిది. కాబట్టి, తెలివిగా ప్రవర్తించి ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది చాలా అవసరం. అదే నేను చెప్పాలనుకుంటున్నది.[/size][/color]

Posted

[quote author=KINGMAKERS link=topic=166276.msg2005247#msg2005247 date=1299886338]
[color=red][size=18pt](దాడులపై KCR మనోగతం )

మా వాల్లు దాడులు చేస్తే తప్పెట్లవుద్దిరబై. తరతరాలుగా,యుగయుగాలుగా సీమాంధ్రా వాల్లు మమ్మల్ని దోచేసుకుంటుంటే ఎవుడన్నా తప్పుబట్టిన్రా..?( ఏం దోచుకున్నారా..?, ఛీ పాడు ఇలా అడిగితే ఎలా చెప్పేది) ఐనా నాకుతెల్వకడుగుతా, ఏమంత దాడులు జేసినమని ఓ లబ లబమంటున్రు.ఏదో మా పోరగాల్లు అప్పుడప్పుడు, గా తార్నాకల షాపుల మీద, ఆర్టీసీ బస్సులు,పోలీసు జీపుల మీద దాడులు చేసిన్రు. మాకు అప్పోజిషను పార్టీలో ఉన్నాడు గాబట్టి అప్పుడెప్పుడో నాగం మీద దాడి జేసిండ్రు. ఆ తర్వాత మా పిల్లకాయలు రాసినా, రాయకున్నా మా సార్లైతే మార్కులు ఏస్తరు, సీమాంధ్రా సార్లైతే ఎయ్యరు గాబట్టి వాల్లతోని పేపర్లు దిద్దీవొద్దని గా సీమాంధ్రా టీచర్ల మీద దాడి చేసిన్రు.మల్లీ శాన్నాల్లకు, మంచి తనంగా, పెద్దమడుశుల్లా ఉండండని శెప్పినందుకు, గా JP మీద దాడి జేసిన్రు.మరి గట్ల జెపితే మమ్మల్ని అవుమానించినట్టే కదా.గందుకే దాడి జేసిన్రు. ఇగ ఈ రోజు మా తెలంగాణా నాయకుడు మద్దుయాచ్కి మీదా, మా తెలంగాణా మేధావి కెకె మీదా దాడి జేసిన్రు.ఇగ మడుశుల మీద దాడులు జేస్తే ఏడుస్తున్రని, ఎంతో మంచితనంతోని ,గా విగ్రహాల మీద దాడి జేసిన్రు. గది గూడ తప్పేనారబై నాకు తెల్వకడుగుతా. ఐనా, ఏం పాపం చేశాయని విగ్రహాల మీద దాడి చేశారంటున్నారు. వాల్లెవరూ తెలంగాణాల పుట్టలేదు కదా, ఇగ ఇంతకంటే పాపమేంజేయాలె.? గా ఇగ్రహారాలకి తెలంగాణా మీద ప్రేమ ఉంటే, తెలంగాణా కోస్రం ఇంత మంది బిడ్డలు అమర వీరులైనప్పుడు , ఏ ఒక్క ఇగ్రహమైనా కన్నీరు కార్చిందా..? కనీసం జై తెలంగాణా అన్నదా..? వాల్లు తెలంగాణా ద్రోహులని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాల్రబై నాకు తెల్వకడుగుతా. షాపులు,బస్సుల మీద దాడి చేయొద్దంటరు, నాయకుల మీద దాడి చేయొద్దంటరు, మీడియా మీద దాడిచేయొద్దంటరు, కనీసం ఇగ్రహాల మీద దాడి జేసి ముచ్చట తీర్చుకుందామంటే, గది కూడా ఒద్దంటరు. అంటే, నచ్చని వారి మీద కనీసం దాడి చేసే స్వాతంత్ర్యం గూడా తెలంగాణా బిడ్డలకి లేదా? గందుకే తెలంగాణాలోని ప్రతి బిడ్డా ఎవరిమీదనైనా, ఎప్పుడైనా తలెత్తుకుని దాడులు జేయాలంటే మన తెలంగాణా మనకి రావాలె. అప్పటి వరకూ దాడులు చేస్తూనే ఉంటాం. తెలంగాణా రాంగానే, ఇప్పుడు దాడులు చేస్తున్న పోరగాల్లందరికీ పోలీసు ఉద్యోగాలిస్తాం. అందరికంటే ఎక్కువ దాడులు జేసి,కేసుల్లో ఇరుక్కున్నోల్లని డైరెక్ట్ SIలు గా నియమిస్తాం. గట్లనే విధ్వంసంలో పాల్గొంటున్న లాయర్లకి గూడ్క ఓ జబర్దస్త్ స్కీం ఉంది. గదేందంటే, తెలంగాణా అచ్చినంక ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్న లాయర్లకి, కోర్టులల్ల అపోజిషన్ లాయర్ ఉండడన్నట్లు.ఒక తెలంగాణా బిడ్డతోని మరో తెలంగాణా బిడ్డ వాదిస్తాడ్రాబై ఎక్కడన్న..? గదీ ముచ్చటన్నట్లు. ఒకడే జడ్జి,ఒకడే లాయర్.. అందరూ మస్తు ఖుష్ అన్నట్లు.. ఇసువంటి మస్తు స్కీముల్తోని, తెలంగాణా ప్రపంచంలోనే నెంబర్1 కావాలంటే మన తెలంగాణా మనకి గావాలె...సమజైందా..?

జై తెలంగాణా.. జై జై తెలంగాణా..[/size][/color]
[/quote]

ha ha...exactly...ilaanti maatala kee vaallu noolllu terichi vini...rendoo aalochana lekunda.a..em chepte adi cheseedi.

Posted

ee andhra mental nayagalu edduti valaa medha padii thiantame andhuke tamil galuu velani nokii petaruu andhukee bhathakalekaa ekadiki vachi sigu manam lanjaa ani vedilesi bhathukuthuanru... LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q

×
×
  • Create New...