satish12 Posted December 11, 2009 Report Posted December 11, 2009 న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చురుగ్గా వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తోంది. గడచిన 48 గంటలలో రాష్ట్ర రాజకీయాలలో నాటకీయమైన రీతిలో సంభవించిన పరిణామాలు మళ్ళీ నాయకత్వ మార్పునకు తెర తీయబోతున్నాయి. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన గీతా రెడ్డిని నియమించడానికి పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో మెదక్ జిల్లా జహీరాబాద్ (ఎస్సీ) నుంచి ఎన్నికైన గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, వివాదరహితులుగాను పేరుంది. గీతారెడ్డి తల్లి ఈశ్వరీభాయి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హయాంలో గీతారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంత కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. ఎస్సీ కులానికి చెందిన గీతారెడ్డి గతంలో మూడుసార్లు మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు
srdh21 Posted December 11, 2009 Report Posted December 11, 2009 న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చురుగ్గా వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తోంది. గడచిన 48 గంటలలో రాష్ట్ర రాజకీయాలలో నాటకీయమైన రీతిలో సంభవించిన పరిణామాలు మళ్ళీ నాయకత్వ మార్పునకు తెర తీయబోతున్నాయి. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన గీతా రెడ్డిని నియమించడానికి పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో మెదక్ జిల్లా జహీరాబాద్ (ఎస్సీ) నుంచి ఎన్నికైన గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, వివాదరహితులుగాను పేరుంది. గీతారెడ్డి తల్లి ఈశ్వరీభాయి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హయాంలో గీతారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంత కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. ఎస్సీ కులానికి చెందిన గీతారెడ్డి గతంలో మూడుసార్లు మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు geeta reddy enti ?? SC enti ??? 90's lo SC/ST certificate konukkuntatlu undi...kasta padi
kingmakers Posted December 11, 2009 Report Posted December 11, 2009 Rosi tata gosi odipoyindhi anamataa
bitterkai Posted December 11, 2009 Report Posted December 11, 2009 న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చురుగ్గా వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తోంది. గడచిన 48 గంటలలో రాష్ట్ర రాజకీయాలలో నాటకీయమైన రీతిలో సంభవించిన పరిణామాలు మళ్ళీ నాయకత్వ మార్పునకు తెర తీయబోతున్నాయి. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన గీతా రెడ్డిని నియమించడానికి పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో మెదక్ జిల్లా జహీరాబాద్ (ఎస్సీ) నుంచి ఎన్నికైన గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, వివాదరహితులుగాను పేరుంది. గీతారెడ్డి తల్లి ఈశ్వరీభాయి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హయాంలో గీతారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంత కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. ఎస్సీ కులానికి చెందిన గీతారెడ్డి గతంలో మూడుసార్లు మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు avunaa... whts the use then???
teluguthunder Posted December 11, 2009 Report Posted December 11, 2009 appudu gani state sanka naki podhu...........!!
srdh21 Posted December 11, 2009 Report Posted December 11, 2009 ivanni chustunte.. Purandhareswari could have been a better CM
bitterkai Posted December 11, 2009 Report Posted December 11, 2009 appudu gani state sanka naki podhu...........!! i agree , who then will care her,, aa lady ye kadaaa ani.....
srdh21 Posted December 11, 2009 Report Posted December 11, 2009 idi noru terichi amtladatam nenu inta varaku chooda ledu... rupai billa bottu pettukoni CM pakkane kanapadutu undedi.. anta kanna deeniki pedda ga vachindemi ledu anukuntunna
srdh21 Posted December 11, 2009 Report Posted December 11, 2009 న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చురుగ్గా వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తోంది. గడచిన 48 గంటలలో రాష్ట్ర రాజకీయాలలో నాటకీయమైన రీతిలో సంభవించిన పరిణామాలు మళ్ళీ నాయకత్వ మార్పునకు తెర తీయబోతున్నాయి. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన గీతా రెడ్డిని నియమించడానికి పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో మెదక్ జిల్లా జహీరాబాద్ (ఎస్సీ) నుంచి ఎన్నికైన గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, వివాదరహితులుగాను పేరుంది. గీతారెడ్డి తల్లి ఈశ్వరీభాయి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హయాంలో గీతారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంత కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. ఎస్సీ కులానికి చెందిన గీతారెడ్డి గతంలో మూడుసార్లు మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు nuvvedo death emssenger la unnave.. Anni chaavu varthale testavu
bitterkai Posted December 11, 2009 Report Posted December 11, 2009 nuvvedo death emssenger la unnave.. Anni chaavu varthale testavu kadaaaaa.....
underdogsXI Posted December 11, 2009 Report Posted December 11, 2009 # ee congress ki brain lekunda pothondhi....
satish12 Posted December 11, 2009 Author Report Posted December 11, 2009 nuvvedo death emssenger la unnave.. Anni chaavu varthale testavu hello nuvvu evarni annavu
srdh21 Posted December 11, 2009 Report Posted December 11, 2009 hello nuvvu evarni annavu ninne chinna.. doubt aa..
satish12 Posted December 11, 2009 Author Report Posted December 11, 2009 ninne chinna.. doubt aa.. pleasedie pleasedie pleasedie pleasedie
Recommended Posts