Jump to content

Recommended Posts

Posted

నగరంలోని పలువురు సినీ, టీవీ రంగానికి చెందిన నటీనటుల ఇళ్లపై గురువారం ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు జరిగాయి. మొత్తం 12 బృందాలుగా విడిపోయిన అధికారులు మధ్యాహ్నం 12గంటల నుంచి అర్ధరాత్రి వరకూ నిరవధికంగా సోదాలు నిర్వహించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ‘ఆట’ కార్యక్రమ నిర్వాహకుడు ఓంకార్‌లతో పాటు ప్రముఖ యాంకర్లు ఝాన్సీ, సుమ, నేపథ్య గాయకులు సునీత, గీతా మాధురి ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి.

×
×
  • Create New...