Jump to content

Recommended Posts

Posted

babu psycopk there is no point in saying samaikyandhra as t people are not interested .........we need to fight for the rights of SA people after division that's it

Posted

[img]http://epaper.sakshi.com/epaperimages/2102013/2102013-sh-hyd-31/D25506202.JPG[/img][img]http://epaper.sakshi.com/epaperimages/2102013/2102013-sh-hyd-31/D25507110.JPG[/img][img]http://epaper.sakshi.com/epaperimages/2102013/2102013-sh-hyd-31/D25504840.JPG[/img]

Posted

[quote name='simham1' timestamp='1380663800' post='1304335327']
babu psycopk there is no point in saying samaikyandhra as t people are not interested .........we need to fight for the rights of SA people after division that's it
[/quote]
t-people mothaniki patent tesukunava?? ee trs chillar vedavala gola barincha leka silent ga unna vallu chala mandi unnaru

  • 3 months later...
Posted

'ఇవిగో ఆధారాలు. వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు రంగాల్లో తెలంగాణ ప్రాంతానిదే అగ్రస్థానం' అంటూ ముుఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం నాడు శాసనసభలో మరోసారి గణాంకాలతో సహా సుదీర్ఘ ప్రసంగం చేశారు.
సాగురంగం..
ఆంధ్రాలో 1955-56లో 62,92,850లక్షల ఎకరాలు సాగులో ఉంటే 2011-12 నాటికి 58,66,820 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. రాయలసీమలో 31,29,822 లక్షల ఎకరాల నుంచి 11,45,227 లక్షల ఎకరాలకు తగ్గగా, తెలంగాణలో 64,86,715 లక్షల ఎకారల నుంచి 61,32,721 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది.

ధాన్యం ఉత్పత్తి 1955-56లో ఆంధ్ర ప్రాంతంలో 21,61,560లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, 2011-12 నాటికి 69,16,588 లక్షల మెట్రిక్ టన్నులకు (219.98 శాతం వృద్ధి ) పెరిగింది. రాయలసీమలో 3,41,820 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8,27,587 లక్షల మెట్రిక్ టన్నులకు (142.11 శాతం) పెరగ్గా, తెలంగాణలో 5,46,317 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 51,47,617 లక్షల మెట్రిక్ టన్నులకు (842.23 శాతం) పెరిగింది.
1956 నాటికి వరి సాగు తెలంగాణలో 21.51 లక్షల ఎకరాలుండగా, ఇప్పుడది 61.32 లక్షల ఎకరాలు. అదే సమయంలో ఆంధ్రాలో అది 56 శాతం నుంచి 34 శాతానికి తగ్గింది. రాయలసీమలో కూడా 0.48 శాతం తగ్గుముఖం పట్టింది.
జొన్న పంట 1955-56లో ఆం«ధ ప్రాంతంలో 13,76,665 లక్షల ఎకరాల్లో ఉండగా, 2011-12 నాటికి 86,872 వేల ఎకరాలకు పడిపోయింది. రాయలసీమలో 15,21,775 లక్షల ఎకరాల నుంచి 2,79,075 లక్షల ఎకరాలకు, తెలంగాణ ప్రాంతంలో 34,15,900 లక్షల ఎకరాల నుంచి 2011-12కి 3,17,249 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది.

సజ్జలు 1955-56లో ఆంధ్ర ప్రాంతంలో 4,90,414 ఎకరాల్లో ఉండగా, 2011-12లో 41,498 వేల ఎకరాలకు పడిపోయింది. రాయలసీమలో 5,90,462 ఎకరాల నుంచి 37,082 ఎకరాలకు, తెలంగాణలో 5,29,911 లక్షల ఎకరాల నుంచి 28,032 ఎకరాలకు పడిపోయింది.
మొక్కజొన్నలు 1955-56లో ఆంధ్రలో 18,512 వేల ఎకరాల్లో వేయగా, 2011-12లో 5,13,323 లక్షల ఎకరాలకు పెరిగింది. రాయలసీమలో 229 ఎకరాల నుంచి 1,59,443 లక్షల ఎకరాలకు, తెలంగాణలో 4,49,076 లక్షల ఎకరాల నుంచి 14,60,632 లక్షలకు పెరిగింది.
రాగులు 1955-56లో ఆంధ్రలో 3,02,584 లక్షల ఎకరాల్లో వేయగా 2011-12లో 72,934 ఎకరాలకు పడిపోయింది. రాయలసీమలో 3,33,199 ఎకరాల నుంచి 26,459 ఎకరాలకు, తెలంగాణలో 1,52,307 ఎకరాల నుంచి 5,424 ఎకరాలకు పడిపోయింది.

విద్యా రంగం..
1956 నాటికి ఆం«ధ్రా ప్రాంతంలో 19067 పాఠశాలలు ఉండగా, రాయలసీమలో 7,700, తెలంగాణలో 7071 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఆంధ్రాలో 39,567(101 శాతం పెరుగుదల) పాఠశాలలు, రాయలసీమలో (155 శాతం పెరుగుదల) 17716 పాఠశాలలు, హైదరాబాద్ కాకుండా తెలంగాణలో 40152 పాఠశాలలు (467 శాతం పెరుగుదల) ఉన్నాయి.
ఎన్‌రోల్‌మెంట్ చూసుకుంటే 1955-56 నుంచి 2011-12 వరకూ ఆంధ్రాలో 155 శాతం, రాయలసీమలో 301, తెలంగాణలో 1133 శాతం పెరుగుదల.
ఉపాధ్యాయుల నియామకంలో..ఆంధ్రాలో 215 శాతం నియామకాలు పెరిగితే సీమలో 346, తెలంగాణలో 1030 శాతం మేర వృద్ధి రేటు నమోదు అయింది.

వైద్యరంగం..
1955-56లో ఆంధ్రా ప్రాంతంలో 113 ఆస్పత్రులు ఉంటే 2011-12 నాటికి 943కి పెరిగాయి. రాయలసీమలో 56 ఆస్పత్రుల నుంచి 448కి పెరిగాయి. తెలంగాణలో 95 ఆస్పత్రుల నుంచి 834కి పెరిగాయి.
అలాగే పడకల సంఖ్య 1955-56లో ఆంధ్రలో పడకల సంఖ్య 6082 ఉండగా, 2011-12లో 17287కి పెరిగాయి. ఇక , రాయలసీమలో 1656 నుంచి 8482కి పెరగగా, తెలంగాణలో 1173 నుంచి12882కి పెరిగాయి.
డాక్టర్ల సంఖ్య విషయానికి వస్తే 1955-56లో ఆంధ్రలో డాక్టర్లు సంఖ్య 281 ఉండగా, 2011-12 నాటికి 3639కి పెరిగారు. రాయలసీమలో 156 నుంచి 2059కి, తెలంగాణలో 147 నుంచి 2426కి పెరిగారు.

విద్యుత్ రంగం..
గ్యాస్ కొరత కారణంగానే తెలంగాణ ప్రాంతంలో తలపెట్టిన నేదునూర్, శంకర్‌పల్లి విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టలేకపోయాం. గ్యాస్ లింకేజీ ఉంటే తప్ప బ్యాంకులు రుణాలు ఇవ్వవు. తెలంగాణ వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండి కూడా కనీసం గ్యాస్ కేటాయింపులకు సంబంధించి సూత్రప్రాయ అనుమతి ఇవ్వమని కోరినా నిర్ణయం రాలేదు. (పరోక్షంగా జైపాల్‌రెడ్డిపై విమర్శలు చేశారు)
నేదునూరుకు చెందిన 2100 మెగావాట్ల ప్రాజెక్టు చేపట్టేందుకు 8500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. శంకర్‌పల్లికి మరో 4500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. జెన్‌కో ఈ ప్రాజెక్టులు చేపడితే నెలకు 350 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది.

ఉద్యోగ రంగం..
కోర్టు ఉద్యోగాల్లో ఎక్కువ సీమాంధ్ర వాల్లే ఉన్నారని కొంత మంది సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. వాటితో మనకేం సంబంధం. కోర్టులే పరీక్షలు పెట్టి స్వయంగా నియామకాలు చేసుకుంటాయి. నిజంగా పొరపాట్లు ఉన్నాయని భావిస్తే.ఆ విషయం నా దృష్టికి తీసుకొస్తే స్వయంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలసి న్యాయం చేయమని కొరతా.

పాఠశాల విద్యలో..
1955-56లో తెలంగాణ (హైదరాబాద్ మినహా)లో 7071 స్కూళ్లు ఉండగా 2011-12 నాటికి వాటి సంఖ్య 40,152కి (467.84% వృద్ధి) పెరిగింది. అదే హైదరాబాద్‌లో 1169 నుంచి 3001కి (156.71%), రాయలసీమలో 7714 నుంచి 19716కి (155.58%), ఆంధ్రాలో 19676 నుంచి 39567కి (101.09%)పెరిగాయి.
1955-56 నుంచి 2011-12 మధ్య కాలంలో స్కూల్ టీచర్ల సంఖ్య తెలంగాణ (హైదరాబాద్ మినహా) లో 17,516 నుంచి 1,98,090కి (1030.93% వృద్ధి) పెరిగింది. హైదరాబాద్‌లో 6,701 నుంచి 24,368కి(263.64%), రాయలసీమలో 19,428 నుంచి 86,666 (346.08%)కి, ఆంధ్రాలో 58,875 నుంచి 1,85,987 (215.909%)కి పెరిగింది.
1955-56 నుంచి 2011-12 మధ్య కాలంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్.. తెలంగాణ (హైదరాబాద్ మినహా)లో 4,44,749 నుంచి 5,48,118(1133.08%)కి పెరిగింది. హైదరాబాద్‌లో 1,82,472 నుంచి 7,49,946 (310.99%)కి, రాయలసీమలో 5,94,842 నుంచి 23,85,775 (301.07%)కి, ఆంధ్రాలో 17,30,449 నుంచి 47,71,085 (175.71%) కి పెరిగింది.

ఉన్నత/ వృత్తి విద్యలో..
1955-56 నుంచి 2011-12 మధ్యకాలంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు.. తెలంగాణలో 15 ( 14 హైదరాబాద్‌లో) నుంచి 3,213కి పెరిగాయి. రాయలసీమలో ఆరు నుంచి 1,111కి, ఆంధ్రాలో 30 నుంచి 2,688కి పెరిగాయి.
1955-56 నుంచి 2011-12 మధ్యకాలంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో ఎన్‌రోల్‌మెంట్.. తెలంగాణలో 10,294 నుంచి 11,27,600కి పెరిగింది. రాయలసీమలో 4,445 నుంచి 3,77,044కి, ఆంధ్రాలో 27,742 నుంచి 8,37,561కి పెరిగాయి.
1955-56 నుంచి 2011-12 మధ్య కాలంలో వృత్తి విద్యా కళాశాలను చూస్తే..తెలంగాణలో ఎనిమిది (ఏడు హైదరాబాద్‌లో) నుంచి 1356కి పెరిగాయి. సీమలో ఒకటి నుంచి 432కి పెరగ్గా, ఆంధ్రాలో 11 నుంచి 937కి పెరిగాయి.
1955-56 నుంచి 2011-12 మధ్య కాలంలో వృత్తి విద్యా కళాశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ చూస్తే.. తెలంగాణలో 2,912 నుంచి 2,35,954కి పెరిగింది. రాయలసీమలో 539 నుంచి 66,771కి, ఆంధ్రాలో 2,511 నుంచి 1,65,799కి పెరిగింది.

అక్షరాస్యతలో..
1955-56 నుంచి 2011-12 మధ్యకాలంలో తెలంగాణలో ( హైదరాబాద్ మినహా) 6.71%. నుంచి 64.36కి పెరిగింది.
ఇక హైదరాబాద్‌లో 12.51% నుంచి 83.25%కి, రాయలసీమలో 12.06% నుంచి 65.53కి, ఆంధ్రాలో 14.02% నుంచి 68.24కి పెరిగింది.

సింగరేణి కేటాయింపులిలా..
సింగరేణి కాలరీస్ నుంచి అధికారిక బొగ్గు కేటాయింపులు, సరఫరా వివరాలను రాష్ట్ర శాసనసభకు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం వెల్లడించారు. సింగరేణి బొగ్గు కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, కేటాయింపుల కంటే అదనంగా చేసే బొగ్గు సరఫరాకు సింగరేణి సంస్థ ప్రీమియం ధరను వసూలు చేస్తుందని చెప్పారు.
ూసింగరేణి ఒక టన్ను బొగ్గుకు ప్రీమియం కింద ఎఫ్ గ్రేడ్‌కు 690 రూపాయలు, జి గ్రేడ్‌కు 510 రూపాయలు వసూలు చేస్తున్నది. అధికారిక కేటాయింపులున్న రంగాలకే ఈ ధరను వసూలు చేస్తారు. అలాగాకుండా.. అధికారిక కేటాయింపులు లేని రంగాల వారు ఈ-ఆక్షన్‌లో కొనుగోలు చేసే విధంగా ఎఫ్ గ్రేడ్‌కు 1894 రూపాయలు, జి గ్రేడ్‌కు 1735 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ వసూలు చేస్తున్నది.
ూవిజయవాడ థర్మల్ విద్యుత్కేంద్రానికి ఒడిసాలోని తాల్చేరులో ఉన్న మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు కేటాయింపులున్నాయి. మొత్తం 8.31 మిలియన్ టన్నుల బొగ్గును ఏటా వసూలు చేయాల్సి ఉండగా, అందులో కేవలం 60% బొగ్గు మాత్రమే సరఫరా జరుగుతోంది. లోటుగా ఉన్న 5.46 మిలియన్ టన్నుల బొగ్గును ప్రీమియం ధర వద్ద సింగరేణి కాలరీస్ సరఫరా చేస్తోంది.
ూకడప జిల్లా ముద్దనూరులో ఉన్న ఆర్‌టిపిపికి సింగరేణి నుంచి బొగ్గు కేటాయింపులు 3.88 మిలియన్ టన్నులు ఉండగా, వంద శాతం బొగ్గును సింగరేణి సరఫరా చేస్తోంది.

ూవిద్యుత్, సిమెంటు, స్పాంజ్ ఐరన్ రంగాల కేటాయింపుల విషయానికి వస్తే.. తెలంగాణలో ఆమోదించిన కేటాయింపులు 185.60 లక్షల టన్నులు కాగా, వాస్తవ సరఫరా 273.08 లక్షల టన్నులు (57శాతం) ఉంది. అలాగే.. రాయలసీమలో కేటాయింపులు 38.80 లక్షల టన్నులు కాగా, సరఫరా 71.82 లక్షల టన్నులు (15శాతం) కాగా, ఆంధ్రలో కేటాయింపులు శూన్యం కాగా, సరఫరా 17.63 లక్షల టన్నులు (నాలుగు శాతం), ఇతర రాష్ట్రాల కేటాయింపులు 52.70 లక్షల టన్నులు కాగా, సరఫరా 114.35 లక్షల టన్నులు (24)గా ఉంది.

ూవిద్యుత్ రంగంలో సింగరేణి బొగ్గు కేటాయింపులు విషయానికి వస్తే.. తెలంగాణలోనే 3912.50 మెగావాట్లు సామర్థ్యం గల ప్లాంట్లు, 185.60 లక్షల టన్నుల వార్షిక సరఫరా కొనసాగుతున్నది. ఇక రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో , రెండు రాష్ట్రాలను కలుపుకుంటే (ఆంధ్ర+సీమ+ కర్ణాటక+ మహారాష్ట్ర) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6282.50 మెగావాట్లు , వార్షిక సరఫరా 277.10 లక్షల టన్నులుగా ఉంది.
ూసింగరేణి బొగ్గు కేటాయింపులు లేకుండా సరఫరా పొందుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల విషయానికి వస్తే.. మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5390 మెగావాట్లు కాగా, వార్షిక సరఫరా 233 లక్షల టన్నులుగా ఉంది. ఇందులో..ఆంధ్రలోని వీటీపీఎస్ సామర్థ్యం 1760 మెగావాట్లు కాగా, వార్షిక సరఫరా 83. 10 లక్షల టన్నులు, ఎన్‌టిపిసి - సింహాద్రి సామర్థ్యం 2000 మెగావాట్లు కాగా, సరఫరా 98.00 లక్షల టన్నులుంది. ఇక రాయలసీమలో ఆర్‌టిపిపి సామర్థ్యం 630 కాగా, 18.80 లక్షల టన్నులు ఉంగా, తెలంగాణలోని కెటిపిఎస్ సామర్థ్యం 500 కాగా, సరఫరా 23.10 లక్షల టన్నులు,

Posted

jai samaikya pakistan with Kashmir


Okay indian takkuva pakistan ki ekkuva endukayya neeku postlu
×
×
  • Create New...