slutreddy Posted April 17, 2014 Report Posted April 17, 2014 ఓ ఎమ్మెల్యే టిక్కెట్ ధర.. హైద్రాబాద్ శివార్లలోని మేడ్చల్లోగల రెండున్నర ఎకరాల భూమి అట. ఇది ఇప్పటి రేటు కాదు, 2009 ఎన్నికల నాటి విషయమిది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేద్దామనుకున్న నంబూరి శ్రీను, చిరంజీవి కోరిక మేరకు బడే రవి పేరున తనకు చెందిన రెండున్నర ఎకరాల భూమిని రాసిచ్చేశారట. ఆ విషయాన్నే నంబూరి శ్రీను తాజాగా వెల్లడించారు. ‘ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు.. అడిగితే, కాంగ్రెస్లో ఇప్పిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు.. ఇప్పుడూ మొహం చాటేశారు.. ఇక ఊరుకునేది లేదు.. చిరంజీవిపై కోర్టుకు వెళతాను..’ అంటూ డాక్యుమెంట్స్ని మీడియాకి విడుదల చేశారు నంబూరి శ్రీను. ఈయన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కృష్ణా జిల్లా తిరువూరు నుంచి నామినేషన్ వేశారు ఈ రోజు. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీపై ‘టిక్కెట్ల అమ్మకం’ అంటూ పెద్దయెత్తున ఆరోపణలొచ్చాయి. thu.............mee bathukula kukka matta...........
HECTOR08 Posted April 17, 2014 Report Posted April 17, 2014 Better than jaffa jagan... Aadaithey vunnadantha dochesthadu
Recommended Posts