Jump to content

Chembu And Bhajana Brundam...


Recommended Posts

Posted

10157136_10152355822890699_2711840846572

 

 

ni vachhi ysr is reason for state division ..ante.. faltoo gadu ...

 

akkada tg lo bjp congress medalu vanchi techindi ...ani publicity

 

ikkada .. jagan is reason for division....

 

emi jathi raa midi ..veedi mida vidi anna chala nayam...

 

aa chembu tho cherithe ...ila ne avutharemo...!

Posted

just got info

 

Pavala has failed 12th so he can't read English paper and he only read 500 and 1000 from yellow notes

Posted

calling chandrabhai and samurai..kurrodu manchi fire lo vunaadu.....33as5s0_zpsde99fa5a.gif

Posted

2009 ఎన్నికల్లో చచ్చిపోయిన తెరాసా పార్టీ తో పెట్టుకుని.. తెరాసా ని గెలిపించి.. తెలంగాణా వాదాన్ని బలపరిచింది చంద్రబాబే కదా పావలా కళ్యాణ్.... ఆరోజు కెసీఆర్ మహబూబ్ నగర్ లో ఓడిపోయి ఉంటే తెలంగాణా వచ్చేదా???

Posted

రాష్ట్రం విడిపోటానికి వైయస్సార్ కారణం అన్నావ్... మరి రాష్ట్రాని సమైక్యంగా ఉంచటానికి నువ్వు, చంద్రబాబు, మోడి ఏసింది ఏంటి????

Posted

Hyd nadi bodduna sabapetti jai samykyandra annadi jagan. ...neeku teliyada pavan..enno barya daggara busy ga unnavo

Posted

తెలంగాణా ఎన్నికలు అయిపోయాయి ఇంకా ఆంధ్రలో దుష్ట కూటమి నాటకం ప్రారంభం . గుర్తుంచుకోండి కులాన్ని చూసో, పై పై మెరుగులు ,మాటలు చూసి మద్దతు ఇస్తే ఇంక జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేసినట్లే. రాష్ట్ర విభజన గొడవలలో ఈ నాయకులంతా ఎక్కడ దాక్కున్నారో నిలదియ్యండి

Posted

అరే పావలా కళ్యాణ్ నువ్వే కదా మొన్న కాంగ్రెస్ తలలు వంచి బిజెపి, తెలుగుదేశం తెలంగాణా తెచ్చింది అని... మరి ఇప్పుడు ఈ కూతలేంట్రా పిచ్చ నాయాలా??? నీకు కూడా యర్రాడ్డ ఆసుపత్రిలో సర్టిఫెకెట్ ఇచ్చారా??

కాంగ్రెస్ వీపుమీద గుద్ది.. తెలంగాణ తెచ్చింది బిజెపినే-పవన్‌కల్యాణ్

30 కోట్లకు ఓ టికెట్ అమ్ముకున్న కెసిఆర్

హుస్నాబాద్, ఏప్రిల్ 26 : తెలంగాణా అంశంపై ఏళ్ళకు ఏళ్ళు నాన్చుతూ వేల మంది ఆత్మబలిదానాలు, త్యాగాలు చేసినా కిమ్మనకుండా ఉంటున్న కాంగ్రెస్ వీపుపై భారతీయజనతాపార్టీ బలంగా గుద్ది తెలంగాణాను ఇచ్చేలా చేసిందని ఈ ‘క్రెడిట్’ బిజెపిదేనని సినీస్టార్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. శనివారం నాడు హుస్నాబాద్‌లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్‌రావు ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశానికి పవన్‌కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

http://www.andhrabhoomi.net/content/kcr-68

 

Posted

అక్కడ ఒక మాట.. ఇక్కడ ఒక మాట... నీకు తిక్కుంది గాని.. లెక్క లేదు...

Posted

10288769_10152355708815699_1825797130597

 

 

 

తెలంగాణా కి అడ్డుపడనందుకు ముందు మీ అన్నని ప్రశ్నించు పవన్
తెలంగాణా కి అనుకూలంగా లేఖలు ఇచ్చినందుకు చంద్రబాబు ని ప్రశ్నించు పవన్

తెలంగాణా ఇచ్చేయ్యండి అంటూ తెదేపా ఇప్పటీకి 6 సార్లు కేంద్రాన్ని కోరింది... ఇవిగో సాక్ష్యాలు... తన స్వార్ధ రాజకీయ అవసరాల కోసం తెలుగు జాతిని విచ్చిన్నంచేసింది ఈ చంద్రబాబు...

2008 లో తెలంగాణా ఉద్యమం చప్పబడింది... కేసీఆర్ కూడా తెలంగాణా మీద ఆశలు వదులుకున్నాడు.. ఆ సమయంలో ఎవరూ అడగకపోయినా తన రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణా మీద నిర్ణయం తీసుకోండి అంటూ కేంద్రానికి లేఖ రాసిన నీచుడు చంద్రబాబు

షిండే కి ఇచ్చిన లేఖలో తెదేపా లేఖ.. వైయస్సార్ కాంగ్రెస్ లేఖ సారాంశం

టీడీపీ లేఖ సారాంశం- ‘రాష్ట్ర విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం.’

వైఎస్సార్‌సీపీ లేఖ సారాంశం- ‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం.’

చంద్రబాబు.... ప్రతిపక్షంలో ఉండి కూడా పాలక పక్షంతో పాలు, నీళ్లలా కలిసిపోయింది వాస్తవం కాదా? తెలంగాణపై బ్లాంక్‌ చెక్‌లా కేంద్రానికి లేఖ ఇచ్చింది వాస్తవం కాదా? కోట్ల మందికి జరుగుతున్న అన్యాయంపై ఒక్క మాటైనా మాట్లాడారా? ఏ మెహం పెట్టుకుని సీమాంధ్రలో అడుగు పెట్టాలనుకున్నారు? ప్రజల తరపు మాట్లాడకపోగా హైదరాబాద్ను నాలుగు లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టింది మీరు కాదా? ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కాపాడిన మీకు గౌరవం అంటూ ఏడ్చిందా? మీరు రాజీనామా చేసి, మీ వారి చేత ఎందుకు రాజీనామా చేయించలేదు

రాష్ట్రాన్ని విభజించాలంటూ బాబు 6 సార్లు చెప్పాడు కానీ ఒక్కసారి కూడా విభజిస్తే సీమాంధ్ర కు ఏ విధంగా న్యాయం చేస్తారు అని అడగలేదు.

2008లో ప్రణబ్ కమిటీ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలంటూ లేఖ ఇచ్చారు.
2009లో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు.
2009 డిసెంబర్ 6న అసెంబ్లీలో తీర్మానం పెట్టి, విడగొట్టాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 7న అప్పటి సీఎం రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అదే చెప్పారు.
ఆ తర్వాత ఎవరూ అడగకపోయినా 2012, సెప్టెంబర్ 25న కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు.
డిసెంబర్‌లో జరిగిన అఖిలపక్షభేటీలో అదే చెప్పారు.

కానీ ఒక్కసారి కూడా విభజిస్తే సీమాంధ్ర కు ఏ విధంగా న్యాయం చేస్తారు అని అడగలేదు.

కాగా, ఇప్పుడు చంద్రబాబు కోస్తాలో చేస్తున్న పని ‘ఆత్మ గౌరవ’ పోరాట యాత్రట! ఆ తెలుగుజాతి ‘ఆత్మ గౌర వాన్ని’ నిలబెట్టిన వారు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు మాత్రమేనని తెలుగువారికి తెలుసు! ఆనాడు కేంద్రం లోని బీజేపీ, ఎన్డీఏ పరివార్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు జాతిని చీల్చడానికి గజ్జెకట్టినట్టు కనిపించిన బీజేపీ ఆలో చనను తన పదవీ రక్షణలో భాగంగానే వ్యతిరేకించి ఉండ వచ్చు. అదే బాబు నేడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండికూడా, తనకెలాంటి అడ్డంకీ లేని పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీకి జాతి విభజనకు అనుకూలంగా ఉత్తరం రాయ డాన్ని కేవలం తనపై కోర్టులలో నానుతున్న కేసులకు భీతి ల్లేనన్న అభిప్రాయం ప్రజలలో రోజురోజుకీ ఘనీభవి స్తోందని ఆయన గ్రహించాలి! ‘ఉట్టిక్కెలేనమ్మ స్వర్గానికి నిచ్చెన’ వేసినట్టుగానే ఇప్పుడు బాబుగారి సరికొత్త నినా దం: ‘‘ఇటు రాష్ట్ర విభజనైనా, అటు రూపాయి పతనమైనా ఒక్క ఏడాదిలోనే’’ తాను పరిష్కరిస్తానని చెప్పడం ‘ఉత్తర కుమారు’డి నుంచి డెరైక్ట్‌గా వారసత్వం అందిపుచ్చుకో వడంగానే ప్రజలు భావిస్తారు! రెండు పడవలపైన కళ్లూ, కాళ్లూ కూడా మోపడం ‘ఆత్మగౌరవం’ కాదు, ‘ఆత్మ వంచనా’ శిల్పం

( ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడటానికి చాలా దైర్యం ఉండాలి )

 

×
×
  • Create New...