Jump to content

Recommended Posts

Posted

  A.P. lacks ‘critical mass’ for development of IT industry’in

 
 
  • 23vjsub01_build_VJ_2351058g.jpg
     
  • 23vjsub01_build_VJ_2351059g.jpg
     
 
 
 
 

Andhra Pradesh is unlikely to face the competition unless the government creates a new and innovative model of development plan for Information and Technology (IT) industry in the State. Mere announcement of incentives and IT policy would not suffice and the State has to create a ‘critical mass’ to stand out and compete with Hyderabad, which is portrayed as success story of Chief Minister N. Chandrababu Naidu, feel industry captains.

They point out presence of many lacunae and stumbling blocks in Andhra Pradesh compared to Telangana. Office space is available at Rs. 20 to Rs. 40 per sft in Hyderabad which is not the case in Vijayawada or Visakhapatnam. When Hyderabad was showcased a decade and half ago, the slogan was “Save 30 per cent on operating costs.”

The recruitment too was on the higher side owing to high demand then. The situation is not the same at present and there is a dearth of low end jobs. The IT industry has switched over to digitalisation of services. Most companies are depending on tools to increase their productivity. Unless the manpower is highly qualified and skilled, it is very difficult to sustain in the industry.

“Why will companies move to Vijayawada or Visakhapatnam if rentals are high and there are questions raised about the quality of manpower?” a senior industry representative asked.

Hyderabad city has geared up to meet these changing dynamics. Quality manpower is available there with presence of many prestigious and established institutions such as IIIT and CBIT.

IT expert and entrepreneur J.A. Chowdary, who was instrumental in developing IT industry in combined Andhra Pradesh in his capacity as STPI director, feels the Hyderabad model will not work now as that kind of environment is not there. The situation and battle field have changed. As the companies are changing their business models, the government should change its approach and evolve measures to attract investments, he says.

The government needs to lay emphasis on SMEs, start up companies and invite NRIs to focus on high end niche services besides offering loans. It will help in creating critical mass in next two to three years. “Unless the government creates confidence among companies that Andhra Pradesh has skilled manpower than rest of India, it will not cut the ice,” he says.

Mere announcement of incentives and IT policy will not be enough to compete with Hyderabad

 

Posted

మేక్ ఇన్ ఇండియా… ‘షాక్’ ఇన్ ఆంధ్ర

March 24th, 2015

ap.jpg
 
పారిశ్రామిక రంగానికి ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరిశ్రమలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపింది. హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీ పరిశ్రమలపై రూ.730 కోట్ల బరువు వేసింది. ఇందులో హెచ్‌టీ కేటగిరీ నుంచి రూ.645 కోట్లను ఛార్జీలను పెంచడం ద్వారా వసూలు కానున్నాయి. ఫిక్స్డ్‌, డిమాండ్‌ ఛార్జీల భారాన్నీ భారీగా మోపింది. కుటీర పరిశ్రమలు, సీజనల్‌, ఆక్వా, చెరకు, పుట్టగొడుగులు, గ్రీన్‌ హౌస్‌, పట్టు పరిశ్రమల జోలికి వెళ్లకపోయినా, సాధారణ పరిశ్రమలపై ప్రభుత్వం  ఛార్జీలను పెంచుకుంటూ పోయింది. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తులకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరుతో దేశీయ పరిశ్రమలు.. తయారీ రంగానికి భారీ ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేందుకు కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పరిశ్రమలపై విద్యుత్ భారం వేసి షాక్ ఇచ్చారు. దీంతో ఏపీలో మేక్ ఇన్ ఇండియా కాస్తా షాక్ ఇన్ ఇండియా అయ్యేలా ఉంది.
మరోవైపు పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై టైమ్‌ ఆఫ్‌ ద డే (టీఓడీ)ని వర్తింపజేశారు. దీని ప్రకారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు. ఇది పరిశ్రమలకు మరింత భారాన్ని మిగల్చనుంది. టీఓడీ విధానాన్ని ఎత్తేయాలని పారిశ్రామికవేత్తలు మొర పెట్టుకుంటున్నప్పటికీ.. పరిశ్రమలకు పెద్ద పీట వేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
మున్సిపాలిటీలు, పంచాయితీల పరిధుల్లోని వీధి దీపాలు, మంచినీటి సరఫరా పథకాలకు కూడా అయిదు శాతం విద్యుత్‌ ఛార్జీలను వర్తింపజేశారు. వీధి దీపాలకు ఈ సారి భారీ ఛార్జీలను వసూలు చేయడం వల్ల మున్సిపాలిటీలు, పంచాయితీ రాజ్‌ల నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిల భారం మరింత పెరుగుతుందే తప్ప డిస్కమ్‌లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అధికారులు చెబుతున్నారు. వీధి దీపాలకు విధించిన ఛార్జీల వివరాలిలా ఉన్నాయి..
దేన్నీ వదలలేదు…
అపార్టుమెంట్లను కూడా ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పెంపుదల నుంచి వదల్లేదు. అపార్టుమెంట్లు, టౌన్‌ షిప్పులు, కాలనీల కోసం ప్రత్యేక టారిఫ్‌ను ప్రకటించింది. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సరఫరా చేసే విద్యుత్‌పైనా భారీగా వడ్డింపులు విధించింది.

 

http://www.namastheandhra.com/2015/03/24/59940

Posted

మేక్ ఇన్ ఇండియా… ‘షాక్’ ఇన్ ఆంధ్ర

March 24th, 2015

ap.jpg
 
పారిశ్రామిక రంగానికి ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరిశ్రమలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపింది. హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీ పరిశ్రమలపై రూ.730 కోట్ల బరువు వేసింది. ఇందులో హెచ్‌టీ కేటగిరీ నుంచి రూ.645 కోట్లను ఛార్జీలను పెంచడం ద్వారా వసూలు కానున్నాయి. ఫిక్స్డ్‌, డిమాండ్‌ ఛార్జీల భారాన్నీ భారీగా మోపింది. కుటీర పరిశ్రమలు, సీజనల్‌, ఆక్వా, చెరకు, పుట్టగొడుగులు, గ్రీన్‌ హౌస్‌, పట్టు పరిశ్రమల జోలికి వెళ్లకపోయినా, సాధారణ పరిశ్రమలపై ప్రభుత్వం  ఛార్జీలను పెంచుకుంటూ పోయింది. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తులకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరుతో దేశీయ పరిశ్రమలు.. తయారీ రంగానికి భారీ ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేందుకు కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పరిశ్రమలపై విద్యుత్ భారం వేసి షాక్ ఇచ్చారు. దీంతో ఏపీలో మేక్ ఇన్ ఇండియా కాస్తా షాక్ ఇన్ ఇండియా అయ్యేలా ఉంది.
మరోవైపు పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై టైమ్‌ ఆఫ్‌ ద డే (టీఓడీ)ని వర్తింపజేశారు. దీని ప్రకారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు. ఇది పరిశ్రమలకు మరింత భారాన్ని మిగల్చనుంది. టీఓడీ విధానాన్ని ఎత్తేయాలని పారిశ్రామికవేత్తలు మొర పెట్టుకుంటున్నప్పటికీ.. పరిశ్రమలకు పెద్ద పీట వేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
మున్సిపాలిటీలు, పంచాయితీల పరిధుల్లోని వీధి దీపాలు, మంచినీటి సరఫరా పథకాలకు కూడా అయిదు శాతం విద్యుత్‌ ఛార్జీలను వర్తింపజేశారు. వీధి దీపాలకు ఈ సారి భారీ ఛార్జీలను వసూలు చేయడం వల్ల మున్సిపాలిటీలు, పంచాయితీ రాజ్‌ల నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిల భారం మరింత పెరుగుతుందే తప్ప డిస్కమ్‌లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అధికారులు చెబుతున్నారు. వీధి దీపాలకు విధించిన ఛార్జీల వివరాలిలా ఉన్నాయి..
దేన్నీ వదలలేదు…
అపార్టుమెంట్లను కూడా ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పెంపుదల నుంచి వదల్లేదు. అపార్టుమెంట్లు, టౌన్‌ షిప్పులు, కాలనీల కోసం ప్రత్యేక టారిఫ్‌ను ప్రకటించింది. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సరఫరా చేసే విద్యుత్‌పైనా భారీగా వడ్డింపులు విధించింది.

 

http://www.namastheandhra.com/2015/03/24/59940

 

ee news asalu namocha

Posted

Desha drohi

nijalani abbadalu ga sitreekarinchi yellow lens lo supinchatam desa droham unnadi unnatu ga seppatam desa bhakti XqhpY0.gif

Posted

Raaastra Drohigallery_8818_6_385253.gif?1367349476

 

rastram tarvatha.. desam mundu 

Posted

nijalani abbadalu ga sitreekarinchi yellow lens lo supinchatam desa droham unnadi unnatu ga seppatam desa bhakti 

 

XqhpY0.gif

Posted

మేక్ ఇన్ ఇండియా… ‘షాక్’ ఇన్ ఆంధ్ర

March 24th, 2015

ap.jpg
 
పారిశ్రామిక రంగానికి ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరిశ్రమలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపింది. హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీ పరిశ్రమలపై రూ.730 కోట్ల బరువు వేసింది. ఇందులో హెచ్‌టీ కేటగిరీ నుంచి రూ.645 కోట్లను ఛార్జీలను పెంచడం ద్వారా వసూలు కానున్నాయి. ఫిక్స్డ్‌, డిమాండ్‌ ఛార్జీల భారాన్నీ భారీగా మోపింది. కుటీర పరిశ్రమలు, సీజనల్‌, ఆక్వా, చెరకు, పుట్టగొడుగులు, గ్రీన్‌ హౌస్‌, పట్టు పరిశ్రమల జోలికి వెళ్లకపోయినా, సాధారణ పరిశ్రమలపై ప్రభుత్వం  ఛార్జీలను పెంచుకుంటూ పోయింది. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తులకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరుతో దేశీయ పరిశ్రమలు.. తయారీ రంగానికి భారీ ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేందుకు కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పరిశ్రమలపై విద్యుత్ భారం వేసి షాక్ ఇచ్చారు. దీంతో ఏపీలో మేక్ ఇన్ ఇండియా కాస్తా షాక్ ఇన్ ఇండియా అయ్యేలా ఉంది.
మరోవైపు పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై టైమ్‌ ఆఫ్‌ ద డే (టీఓడీ)ని వర్తింపజేశారు. దీని ప్రకారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు. ఇది పరిశ్రమలకు మరింత భారాన్ని మిగల్చనుంది. టీఓడీ విధానాన్ని ఎత్తేయాలని పారిశ్రామికవేత్తలు మొర పెట్టుకుంటున్నప్పటికీ.. పరిశ్రమలకు పెద్ద పీట వేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
మున్సిపాలిటీలు, పంచాయితీల పరిధుల్లోని వీధి దీపాలు, మంచినీటి సరఫరా పథకాలకు కూడా అయిదు శాతం విద్యుత్‌ ఛార్జీలను వర్తింపజేశారు. వీధి దీపాలకు ఈ సారి భారీ ఛార్జీలను వసూలు చేయడం వల్ల మున్సిపాలిటీలు, పంచాయితీ రాజ్‌ల నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిల భారం మరింత పెరుగుతుందే తప్ప డిస్కమ్‌లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అధికారులు చెబుతున్నారు. వీధి దీపాలకు విధించిన ఛార్జీల వివరాలిలా ఉన్నాయి..
దేన్నీ వదలలేదు…
అపార్టుమెంట్లను కూడా ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పెంపుదల నుంచి వదల్లేదు. అపార్టుమెంట్లు, టౌన్‌ షిప్పులు, కాలనీల కోసం ప్రత్యేక టారిఫ్‌ను ప్రకటించింది. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సరఫరా చేసే విద్యుత్‌పైనా భారీగా వడ్డింపులు విధించింది.

 

http://www.namastheandhra.com/2015/03/24/59940

orini power tariff increase gurincha...adhi long due...inka cheyapothe dicoms already verge of bankruptcy...don't worry maa neighboring states kuda cheyali mostly unless government bails them out.... 

Posted

ee news asalu namocha

Power tariff increase ayithe true...

Posted

M pettina nakka...lol nakka

Vijayawada and vizag lo rents ekkuva pettamani cheppadha gallery_8818_6_385253.gif?1367349476

Posted

M pettina nakka...lol nakka

lol bob lol nakka anthe anthee @3$%

×
×
  • Create New...