kakatiya Posted July 11, 2015 Report Posted July 11, 2015 భారతీయత యొక్క అసలు గొప్పతనం...అలగ్జాండర్ జైత్ర యాత్ర సందర్భంగా భారత దేశంలో ప్రవేశించిన తరుణంలో సరిహద్దు ప్రాంతంలో ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. సైనికులతో కూడిన రాజుని చూసినా ఆ సాధువు చలించలేదు. అలగ్జాండర్ మొదట్లో కోపం తెచ్చుకున్నప్పటికీ భారతదేశపు సాధువుల గురించి తన గురువు గారు ఇచ్చిన సూచనలు జ్ఞప్తికి వచ్చి ఆ సాధువు దగ్గరిగా వచ్చి అతడిని పరిశీలనా గా చూశాడు. ఆనంద పారవశ్యం తో నిండిన తేజోవంతమైన సాధువు ముఖ వర్చస్సు చూసి ఆశ్చర్యంతో సాధువుని అడిగాడట. నేను విశ్వవిజేత అలగ్జాండర్ ని. ప్రపంచాన్ని అంతటినీ జయించినప్పటికీ, ప్రపంచంలోని ఐశ్వర్యం అంతా తన వద్ద ఉన్నప్పటికీ నేను అంత ఆనందంగా ఉండలేక పోతున్నాను. ఏమీ లేని ఒక గోచీ పెట్టుకుని ఎండలో మాడుతూ అంత ఆనందంగా ఉన్నావు ఎట్లాగ? అప్పుడు ఆ సాధువు ఎదురుగా ఉన్న ఒక బండ రాయి ముక్కని తెప్పించి రాజుని చేతులు చాచమని ఆ చేతులలో ఈ రాయిని ఉంచి అట్లాగే పట్టుకో మన్నాడు. కొంత సేపు పట్టుకున్నాక రాజుకి చేతులు నొప్పి పుట్ట సాగాయి. కాని సాధువు అట్లాగే పట్టుకో మన్నాడు. ఇంకొంత సేపు గడిచింది. చేతులు ఇంకా నొప్పి పుట్ట సాగాయి. కాని సాధువు ఇంకా అట్లాగే పట్టుకో మన్నాడు. ఇంకొంత సేపు గడిచింది. చేతులు విపరీతంగా నొప్పి పుట్ట సాగాయి. కానీ సాధువు లో ఉలుకు లేదు పలుకు లేదు. రాజు ఇక చేతుల నొప్పి తట్టుకోలేక రాయిని జార విడిచాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నది అని సాధువు రాజుని అడిగితే ఎంతో హాయిగా ఉన్నది అని రాజు జవాబు ఇచ్చాడు. ఒక్క రాయిని వదిలివేస్తేనే నీకు అంత హాయిగా ఉన్నప్పుడు నేను ప్రపంచాన్ని అంతటినీ వదిలి వేశాను కదా ఇంకెంత హాయిగా ఉంటాను అని సాధువు అడిగేటప్పటికి రాజు అవాక్కు అయ్యాడట. అప్పుడు అలగ్జాండర్ కి భారత దేశపు ఔన్నత్యం తలకి ఎక్కిం
kakatiya Posted July 11, 2015 Author Report Posted July 11, 2015 ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. విలేకరి: ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలిచారు.ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం విని మీరు చాలా గర్వంగ ఫీల్ అవుతారు.అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు ,శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము. విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు? వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ”అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్” మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పెటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు ఉన్నది. అలాగే ఇలా అన్నాడు “ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.” ^కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అయితే అతని సమాధి మీద ఇలా రాశి ఉంది “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” అని రాసి పెట్టారు. కాలాంతరంలో వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి గటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట,ఇంకా,ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”. ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు....”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గా రాజు” అని అన్నాడు మహారణా ప్రతాప్ సింహ్ గురించి వివరిస్తాను అందరూ షేర్ చేయండి పేరు-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్) జన్మదినం-9 మే,1540 జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్ పుణ్యతిది-29 జనవరి,1597 తండ్రి – మహారణా ఉదయ్ సింహ్ జి తల్లి-రాణి జీవత్ కాంవర్ జి రాజ్య సీమా-మేవాడ్ శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు) వంశం –సూర్యవంశం రాజవంశం-సిసోడియ రాజపుత్రులు ధార్మికం-హిందూధర్మం ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం రాజధాని-ఉదయ్ పూర్ ఇంకా తెలుసుకోవాల్సినవి- శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”. అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేది ఉండే అప్పుడు తన తల్లి భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వశాపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందాట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” చదువొచ్చు. *మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి. *డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడుతే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు.
siru Posted July 13, 2015 Report Posted July 13, 2015 ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.విలేకరి: ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలిచారు.ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం విని మీరు చాలా గర్వంగ ఫీల్ అవుతారు.అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు ,శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము. విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు? వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ”అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్” మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పెటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు ఉన్నది. అలాగే ఇలా అన్నాడు “ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.” ^కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అయితే అతని సమాధి మీద ఇలా రాశి ఉంది “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” అని రాసి పెట్టారు. కాలాంతరంలో వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి గటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట,ఇంకా,ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”. ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు....”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గా రాజు” అని అన్నాడు మహారణా ప్రతాప్ సింహ్ గురించి వివరిస్తాను అందరూ షేర్ చేయండి పేరు-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్) జన్మదినం-9 మే,1540 జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్ పుణ్యతిది-29 జనవరి,1597 తండ్రి – మహారణా ఉదయ్ సింహ్ జి తల్లి-రాణి జీవత్ కాంవర్ జి రాజ్య సీమా-మేవాడ్ శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు) వంశం –సూర్యవంశం రాజవంశం-సిసోడియ రాజపుత్రులు ధార్మికం-హిందూధర్మం ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం రాజధాని-ఉదయ్ పూర్ ఇంకా తెలుసుకోవాల్సినవి- శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”. అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేది ఉండే అప్పుడు తన తల్లి భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వశాపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందాట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” చదువొచ్చు. *మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి. *డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడుతే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు. Lincoln india enduku visit chestadu? It was a british colony at that time Also at the peak of civil war, why would lincoln want to visit a british colony that is on the farthest distance from US? P.S: Lincoln mom died when he was a child
wanker Posted July 13, 2015 Report Posted July 13, 2015 alexander antha peekina emaindi, greece mg poyindi
k2s Posted July 13, 2015 Report Posted July 13, 2015 భారతీయత యొక్క అసలు గొప్పతనం...అలగ్జాండర్ జైత్ర యాత్ర సందర్భంగా భారత దేశంలో ప్రవేశించిన తరుణంలో సరిహద్దు ప్రాంతంలో ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. సైనికులతో కూడిన రాజుని చూసినా ఆ సాధువు చలించలేదు. అలగ్జాండర్ మొదట్లో కోపం తెచ్చుకున్నప్పటికీ భారతదేశపు సాధువుల గురించి తన గురువు గారు ఇచ్చిన సూచనలు జ్ఞప్తికి వచ్చి ఆ సాధువు దగ్గరిగా వచ్చి అతడిని పరిశీలనా గా చూశాడు. ఆనంద పారవశ్యం తో నిండిన తేజోవంతమైన సాధువు ముఖ వర్చస్సు చూసి ఆశ్చర్యంతో సాధువుని అడిగాడట. నేను విశ్వవిజేత అలగ్జాండర్ ని. ప్రపంచాన్ని అంతటినీ జయించినప్పటికీ, ప్రపంచంలోని ఐశ్వర్యం అంతా తన వద్ద ఉన్నప్పటికీ నేను అంత ఆనందంగా ఉండలేక పోతున్నాను. ఏమీ లేని ఒక గోచీ పెట్టుకుని ఎండలో మాడుతూ అంత ఆనందంగా ఉన్నావు ఎట్లాగ? అప్పుడు ఆ సాధువు ఎదురుగా ఉన్న ఒక బండ రాయి ముక్కని తెప్పించి రాజుని చేతులు చాచమని ఆ చేతులలో ఈ రాయిని ఉంచి అట్లాగే పట్టుకో మన్నాడు. కొంత సేపు పట్టుకున్నాక రాజుకి చేతులు నొప్పి పుట్ట సాగాయి. కాని సాధువు అట్లాగే పట్టుకో మన్నాడు. ఇంకొంత సేపు గడిచింది. చేతులు ఇంకా నొప్పి పుట్ట సాగాయి. కాని సాధువు ఇంకా అట్లాగే పట్టుకో మన్నాడు. ఇంకొంత సేపు గడిచింది. చేతులు విపరీతంగా నొప్పి పుట్ట సాగాయి. కానీ సాధువు లో ఉలుకు లేదు పలుకు లేదు. రాజు ఇక చేతుల నొప్పి తట్టుకోలేక రాయిని జార విడిచాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నది అని సాధువు రాజుని అడిగితే ఎంతో హాయిగా ఉన్నది అని రాజు జవాబు ఇచ్చాడు. ఒక్క రాయిని వదిలివేస్తేనే నీకు అంత హాయిగా ఉన్నప్పుడు నేను ప్రపంచాన్ని అంతటినీ వదిలి వేశాను కదా ఇంకెంత హాయిగా ఉంటాను అని సాధువు అడిగేటప్పటికి రాజు అవాక్కు అయ్యాడట. అప్పుడు అలగ్జాండర్ కి భారత దేశపు ఔన్నత్యం తలకి ఎక్కిం ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. విలేకరి: ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలిచారు.ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం విని మీరు చాలా గర్వంగ ఫీల్ అవుతారు.అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు ,శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము. విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు? వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ”అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్” మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పెటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు ఉన్నది. అలాగే ఇలా అన్నాడు “ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.” ^కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అయితే అతని సమాధి మీద ఇలా రాశి ఉంది “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” అని రాసి పెట్టారు. కాలాంతరంలో వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి గటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట,ఇంకా,ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”. ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు....”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గా రాజు” అని అన్నాడు మహారణా ప్రతాప్ సింహ్ గురించి వివరిస్తాను అందరూ షేర్ చేయండి పేరు-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్) జన్మదినం-9 మే,1540 జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్ పుణ్యతిది-29 జనవరి,1597 తండ్రి – మహారణా ఉదయ్ సింహ్ జి తల్లి-రాణి జీవత్ కాంవర్ జి రాజ్య సీమా-మేవాడ్ శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు) వంశం –సూర్యవంశం రాజవంశం-సిసోడియ రాజపుత్రులు ధార్మికం-హిందూధర్మం ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం రాజధాని-ఉదయ్ పూర్ ఇంకా తెలుసుకోవాల్సినవి- శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”. అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేది ఉండే అప్పుడు తన తల్లి భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వశాపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందాట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” చదువొచ్చు. *మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి. *డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడుతే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు. subs pls ........ idi antha sadavali antey eroju antha ee thread lo ne undalsi vasthundi :(
siru Posted July 13, 2015 Report Posted July 13, 2015 subs pls ........ idi antha sadavali antey eroju antha ee thread lo ne undalsi vasthundi :( Neeku telugu chadavatam raada? Are u telugu illeterate :o
k2s Posted July 13, 2015 Report Posted July 13, 2015 Neeku telugu chadavatam raada? Are u telugu illeterate :o :(
Recommended Posts