Jump to content

Telangana Brand Ambassador Celebrating Pakistan's Victory


Recommended Posts

Posted

vallu raru.. T news lo CBN valla cheema chanipoindhi ante apudu react avutaru CBN kutra ani rlxuhc_th.jpg

 కుట్రలతోనే తెలంగాణకు ఆప్షన్లు (Namasthe Telanagna)
Updated : 7/24/2015 1:32:58 AM
Views : 28
  -పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ స్థానాల్లో తిష్ఠకు ఏపీ లెక్చరర్ల ఎత్తులు
-స్థానికత ఆధారంగానే విభజన చేయాలంటున్న రాష్ట్ర లెక్చరర్లు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సీమాంధ్రుల కుట్రలు ఏ రంగాన్ని వదిలిపెట్టడంలేదు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసమే ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రంలో తిష్ఠ వేయడానికి సీమాంధ్రులు చేయని ప్రయత్నంలేదు. సమైక్య రాష్ట్రంలో అక్రమ పద్ధతుల్లో ముందు వరసలో నిలిచి, నేడు తెలంగాణ పొస్టుల్లో తామే పెత్తనం చెలాయించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని విభాగాల మాదిరిగానే పాలిటెక్నిక్ కళాశాలల్లో సైతం వారి కుట్రలకు తెర లేపారు. రాష్ట్రంలోని 54 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏడెనిమిదేండ్లుగా పదోన్నతులు కల్పించక పోవడంతో 25కు పైగా కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సీనియారిటీ ప్రకారం భర్తీ చేస్తారు. దీంతో సీమాంధ్రకు చెందిన సీనియర్ లెక్చరర్ల కండ్లు ఈ పోస్టులపై పడింది. ఉద్యోగుల విభజన కోసం నియమించిన కమలనాథన్ కమిటీ చెప్తున్న మార్గదర్శకాల్లోని లోసుగులను ఆసరాగా చేసుకుని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పోస్టులను కొల్లగొట్టేందుకు 15 మందికి పైగా సీమాంధ్ర లెక్చరర్లు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సీమాంధ్రకు చెందిన సీనియర్ లెక్చరర్లు తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడం వెనుక ఆయా ప్రిన్సిపాల్ పోస్టులను కబ్జా చేయాలనే కుట్ర ఉందని తెలంగాణ పాలిటెక్నిక్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌గుప్తా, ఉపాధ్యక్షులు సురేశ్, శ్రవణ్, కృష్ణ, మధుసూదన్‌రెడ్డి బుధవారం కమలనాథన్‌ను కలిసి స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని వినతిపత్రం సమర్పించారు. ఆప్షన్ విధానం పెడితే తెలంగాణ లెక్చరర్లకు తీరని అన్యాయం జరుగుతుందని వివరించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Posted

 

 కుట్రలతోనే తెలంగాణకు ఆప్షన్లు (Namasthe Telanagna)
Updated : 7/24/2015 1:32:58 AM
Views : 28
  -పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ స్థానాల్లో తిష్ఠకు ఏపీ లెక్చరర్ల ఎత్తులు
-స్థానికత ఆధారంగానే విభజన చేయాలంటున్న రాష్ట్ర లెక్చరర్లు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సీమాంధ్రుల కుట్రలు ఏ రంగాన్ని వదిలిపెట్టడంలేదు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసమే ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రంలో తిష్ఠ వేయడానికి సీమాంధ్రులు చేయని ప్రయత్నంలేదు. సమైక్య రాష్ట్రంలో అక్రమ పద్ధతుల్లో ముందు వరసలో నిలిచి, నేడు తెలంగాణ పొస్టుల్లో తామే పెత్తనం చెలాయించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని విభాగాల మాదిరిగానే పాలిటెక్నిక్ కళాశాలల్లో సైతం వారి కుట్రలకు తెర లేపారు. రాష్ట్రంలోని 54 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏడెనిమిదేండ్లుగా పదోన్నతులు కల్పించక పోవడంతో 25కు పైగా కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సీనియారిటీ ప్రకారం భర్తీ చేస్తారు. దీంతో సీమాంధ్రకు చెందిన సీనియర్ లెక్చరర్ల కండ్లు ఈ పోస్టులపై పడింది. ఉద్యోగుల విభజన కోసం నియమించిన కమలనాథన్ కమిటీ చెప్తున్న మార్గదర్శకాల్లోని లోసుగులను ఆసరాగా చేసుకుని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పోస్టులను కొల్లగొట్టేందుకు 15 మందికి పైగా సీమాంధ్ర లెక్చరర్లు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సీమాంధ్రకు చెందిన సీనియర్ లెక్చరర్లు తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడం వెనుక ఆయా ప్రిన్సిపాల్ పోస్టులను కబ్జా చేయాలనే కుట్ర ఉందని తెలంగాణ పాలిటెక్నిక్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌గుప్తా, ఉపాధ్యక్షులు సురేశ్, శ్రవణ్, కృష్ణ, మధుసూదన్‌రెడ్డి బుధవారం కమలనాథన్‌ను కలిసి స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని వినతిపత్రం సమర్పించారు. ఆప్షన్ విధానం పెడితే తెలంగాణ లెక్చరర్లకు తీరని అన్యాయం జరుగుతుందని వివరించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

 

 

sannasulu court lani kuda namtala inka velle pink high court okati open chesukovali rlxuhc_th.jpg

Posted

Antha manditho oke sari aa
Celebration :o

 

T aadapoduchu ante aa maram vundali ani tom b sodharudu chepadu rlxuhc_th.jpg

Posted

Dubsmash video edi man ? post that

 

PM lafangi man rlxuhc_th.jpg

×
×
  • Create New...