Jump to content

Recommended Posts

Posted
28rk-dyandchdk1.jpg

దిల్లీ: భారత హాకీ పితామహుడు అనదగ్గ దిగ్గజం, లెజెండ్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌కు సచిన్‌ తెందుల్కర్‌ కన్నా ముందే ‘భారతరత్న’ ప్రకటించి ఉండాల్సిందని హాకీ మాజీ క్రీడాకారులు అంటున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించాలని ఇంకా డిమాండ్‌ చేయాల్సి రావడం దురదృష్టకరమని వారు వాపోయారు. హాకీ మాజీ కెప్టెన్లు అజిత్‌పాల్‌ సింగ్‌, జాఫర్‌ ఇక్బాల్‌, దిలీప్‌ తిర్కే, ధ్యాన్‌చంద్‌ కుమారుడు అశోక్‌ కుమార్‌ జంతర్‌మంతర్‌ వద్ద ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధ్యాన్‌చంద్‌ 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణాలు సాధించి పెట్టాడు. సచిన్‌కు 2013లో భారతరత్న ప్రకటించడానికి ముందు ధ్యాన్‌చంద్‌ను యూపీఏ ప్రభుత్వం విస్మరించడం బాధాకరం అన్నారు. పతకాలు తెస్తే కనీసం రివార్డులు, నగదు బహుమతులు సైతం ఆశించని బ్రిటిష్‌ పరిపాలనలో దేశం కోసం ధ్యాన్‌చంద్‌ ఆడారని కొనియాడారు. ఇకనైనా ధ్యాన్‌చంద్‌ను అగౌరవపరచరని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో ఎంతో మంది హాకీలో ప్రవేశించి దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టారన్నారు. భాజపా ప్రభుత్వం ఆయనను భారతరత్నతో గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Posted
2 hours ago, Barney_Stinson said:

This MAN is an unsung hero .. cinema teachu rajamouli 

@3$%

Posted
17 hours ago, Barney_Stinson said:

This MAN is an unsung hero .. cinema teachu rajamouli 

Sye 2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...