Jump to content

Recommended Posts

Posted
11brk85a.jpg

దిల్లీ: దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవేదన సమ్మేళన్‌లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైనది కాదని విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ప్రజలంతా ఇబ్బందిపడ్డారు, ఆటోమొబైల్‌ రంగం తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. ‘‘భారత ప్రధాని అసమర్థమైన, చెత్త నిర్ణయం తీసుకున్నారని ఇంతకు ముందు ఎప్పుడూ ఏ ఆర్థికవేత్తా అనలేదు. ఎన్నో వ్యవస్థలను మేము నిర్మించాం? అది ఆర్బీఐ కావచ్చు, న్యాయవ్యవస్థ కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, నరేంద్రమోదీ వాటిని బలహీనపరిచారు. మా పాలనలో ఏం చేశామో ప్రజలందరికీ తెలు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నరేంద్రమోదీ వ్యక్తిగతంగా తీసుకున్నది. మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని భారత ప్రజలు అడుగుతున్నారు. నేను వారికి ఒకటే చెబుతున్నా.. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే మంచి రోజులు వస్తాయి’’ అని వివరించారు. సదస్సులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జునఖర్గే, గులాంనబీ ఆజాద్‌, ఏకే ఆంటోని, ఆనంద్‌శర్మ, కమల్‌నాథ్‌, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

LoL.1q

Posted
11 minutes ago, punyavathi said:

Yes. Rahul gandhi garu PM avvali. Ma psycok waiting 

+ lazyburger

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...