Jump to content

Recommended Posts

Posted
24brk141.jpg

వాషింగ్టన్‌ : ఉగ్రవాదముఠాలను మన దేశంలోకి పంపిస్తూ మారణహోమాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు 1981లోనే గట్టిగా బుద్ది చెప్పేందుకు భారత్‌ వ్యూహాన్ని రూపొందించిందని అమెరికన్‌ సీఐఏ వర్గాలు పేర్కొన్నాయి. పాక్‌ అణుకార్యక్రమానికి ప్రధానకేంద్రంగా వున్న కహుతా అణుకేంద్రంపై దాడి చేసేందుకు భారతదళాలకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. 1981లోనే ఇరాక్‌ చేపట్టిన అణుకేంద్రంపై ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు దాడి చేసి నేలమట్టం చేశాయి. ఈ దాడి తరహాలోనే పాక్‌పై దాడి చేసేందుకు భారత్‌యత్నాలు ప్రారంభించింది. ఇందుకు సహకరించేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన సీఐఏ వర్గాలు అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌రీగన్‌కు చేరవేశారు. రీగన్‌ పాక్‌లోని అమెరికా రాయబారి ద్వారా అప్పటి పాక్‌ అధ్యక్షుడు జియాఉల్‌హక్‌కు సమాచారం పంపారు. దీంతో దాడి యత్నాలను భారత్‌ రద్దుచేసుకుంది. కహుతా కేంద్రంపై సర్జికల్‌స్టైక్స్‌ రీతిలో దాడులు చేసి తిరిగిరావాలన్నది భారత్‌ వ్యూహం. ఈ దాడులు జరిగివుంటే పాక్‌ అణుకార్యక్రమం ముందుకు సాగివుండేది కాదు. ఒక వేళ పూర్తిస్థాయి యుద్ధం సంభవించినా మునుపటి యుద్ధాల మాదిరిగానే భారత్‌ విజయం సాధించివుండేదని రక్షణ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

Posted
39 minutes ago, reality said:

Regan makkade gadu... cinema buddhi chupinchadu

Dude needhi Hyderabad  aa?    "makkade".... mostly used by marwari  guys...  :-) 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...