BaabuBangaram Posted May 4, 2017 Report Posted May 4, 2017 దిల్లీ: స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం తొలి ర్యాంక్ సాధించింది. గత రెండు సర్వేల్లో తొలి ర్యాంక్ సాధించిన మైసూర్ ఈసారి ఐదో ర్యాంక్కే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, తిరుపతి టాప్టెన్లో స్థానం సాధించాయి. టాప్టెన్ ర్యాంకులు 1. ఇండోర్ 2. భోపాల్ 3.విశాఖపట్నం 4. సూరత్ 5. మైసూర్ 6. తిరుచురాపల్లి 7. న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ 8. నవీ ముంబయి 9. తిరుపతి 10.వడోదర టాప్-50లో గుజరాత్ నుంచి 12, మధ్యప్రదేశ్ నుంచి 11, ఆంధ్రప్రదేశ్ నుంచి 8 పట్టణాలు స్థానం సాధించాయి. ఈ మూడు రాష్ట్రాలు స్వచ్ఛభారత్లో గణనీయమైన ప్రగతి సాధించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గతేడాది తెలంగాణలోని నాలుగు పట్టణాలు స్వచ్ఛ్సర్వేక్షణ్ ర్యాంకులు సాధించగా.. ఈసారి ఆ సంఖ్య రెండుకే పరిమితమైంది. kottesam gattiga kottesam Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.