Jump to content

Modi Bhakths...okasari itu randi


Recommended Posts

Posted

ఒక్కరు ఇద్దరు కాదు ఇటీవల మూడు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ బీఆర్డీ ఆసుపత్రిలో ఏకంగా 70 మంది శిశువులు ఆక్సిజన్ అందక మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆసుపత్రిలో చోటు చేసుకున్న దారుణాలు ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే ఈ ఆసుపత్రిలో 290 మంది చిన్నారులు మరణించారట.

ఇందులో 213 మంది నవజాత (నియోనాటల్) శిశువుల ఐసీయూలో చనిపోగా - 77 మంది చిన్నారులు ఎన్ సెఫలైటిస్ వార్డులో చనిపోయారని బీఆర్డీ కళాశాల ప్రిన్సిపాల్ పీకె సింగ్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుండి మొత్తం 1250 చిన్నారులు చనిపోయినట్లు ఆయన స్పష్టం చేశారు. నెలలు నిండకముందే జన్మించిన చిన్నారులు అనేక రుగ్మతలతో జన్మిస్తున్నారని ఆయన తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన శక్తి సామర్ధ్యాల గురించి పరిపాలనా దక్షత గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్న దానికి .. సోషల్ మీడియా ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేదని ఈ సంఘటనను బట్టి తెలుస్తుంది. ప్రభుత్వం కాస్త కళ్లు తెరిచి ఇలాంటి ఘోరాలు చోటు చేసుకోకుండా చూస్తే బాగుంటుంది.

Posted
Just now, jpismahatma said:

Vote for congress 

TG lo congress, AP lo YCP varaki ok.. amul baby ni nammalem..central lo congress vosthe chukkale malli janalaki

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...