Hitman Posted November 5, 2017 Report Posted November 5, 2017 ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టేందుకు సమాయత్తమైన వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పులివెందుల నియోజకవర్గ ప్రజానీకం, పార్టీ శ్రేణులు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పాయి. ఆదివారం సాయంత్రం పులివెందుల నుంచి గండి ఆంజనేయస్వామి దేవస్థానం, అటు నుంచి కడప పెద్ద దర్గా దర్శనానికి వెళ్తున్నారని తెలుసుకున్న ప్రజలు రోడ్డుపైకి చేరారు. బెస్తవారిపల్లె నుంచి కడప వరకూ రోడ్డుపైకి చేరి ‘మీకు మంచి జరగాలి..’ అంటూ శుభాభినందనలు తెలిపారు. ముందుగా బెస్తవారిపల్లెకి చెందిన నీలవేణి అనే చిన్నారి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఆపై ఒకరి తర్వాత ఒకరు క్రమం తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.