Hitman Posted November 5, 2017 Report Posted November 5, 2017 మాట తప్పం, మడమ తిప్పం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్తంలోనే ఉందని రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం ఆయనకి సాధ్యమన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప యాత్ర ఓ సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.