Jump to content

1 Lakhs IT Jobs in 2 years: Lokesh


Recommended Posts

Posted

వచ్చే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు: లోకేష్
23-11-2017 18:15:53
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర ఐటీ టవర్స్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన ఐటీ పాలసీని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో చాలా కంపెనీలు ఏపీకి వస్తున్నాయి అని తెలిపారు. కొత్త టవర్‌లో మరో 4వేల మంది పని చేయనున్నారని తెలిపారు. మేథాటవర్స్‌ పరిసర ప్రాంతాల్లో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో 13లక్షల చదరవు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఐటీ టవర్స్‌ను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించనుంది.

Posted

రాష్ట్రంలో ఐటీ వెలుగులు మొదలు: లోకేశ్‌
ఐటీపార్కు రెండో టవర్‌కు భూమి పూజ
గన్నవరం, న్యూస్‌టుడే: ‘‘రాష్ట్రంలో ఐటీ వెలుగులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ రంగంలో లక్ష మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం’’ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. విజవాయడ సమీపం గన్నవరంలోని ఐటీ పార్కు ఆవరణలో రెండో టవర్‌ నిర్మాణానికి గురువారం సాయంత్రం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ ప్రసంగిస్తూ.. ఇక్కడ ఐటీ పార్కు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా.. 8 నెలల క్రితమే పలు సంస్థలు కార్యకలపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయన్నారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో.. పూర్తి స్థాయిలో సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చని, 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. భూమి పూజ చేసిన రెండో భవనం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, ఆరు నెలల్లోపు పూర్తవుతుందని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో దేశంలో 10 సెల్‌ఫోన్‌లు తయారవుతుంటే.. మన రాష్ట్రంలో ఒక్క ఫోను తయారు కాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, సీఎం చంద్రబాబు ప్రారంభించిన మేడ్‌ ఇన్‌ ఆంధ్రా వల్ల రాష్ట్రంలో కార్బన్‌, సెల్‌కాన్‌, ఫోక్సాకాన్‌ కంపెనీలు వచ్చాయని వివరించారు. ఫోక్సాకాన్‌లో 12 వేల మంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారని, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి చూపడం ఆనందంగా ఉందని లోకేశ్‌ చెప్పారు. ఈ సంస్థల ఏర్పాటు వల్ల దేశంలో తయారవుతున్న 10 సెల్‌ఫోన్‌లలో రెండు ఫోన్లు మన రాష్ట్రంలోనే తయారవుతున్నట్లు వివరించారు.

Posted
1 hour ago, SonyKongara said:

వచ్చే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు: లోకేష్
23-11-2017 18:15:53
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర ఐటీ టవర్స్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన ఐటీ పాలసీని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో చాలా కంపెనీలు ఏపీకి వస్తున్నాయి అని తెలిపారు. కొత్త టవర్‌లో మరో 4వేల మంది పని చేయనున్నారని తెలిపారు. మేథాటవర్స్‌ పరిసర ప్రాంతాల్లో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో 13లక్షల చదరవు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఐటీ టవర్స్‌ను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించనుంది.

Akkada IT ane ship Tsunami lo kottukupothunte madhyalo ee Pappu gaani gola yento?

Pappu should realize that its not 2000, when people believed that IT was established in India because of CBN.

This is 2017 bro, every body knows how the IT companies work and whats their present situation.

Posted

Pappu dhey mundhi....Pappu and CBN ey peekalekapothey presninchey PK achi em peekuthaadu...oka kula tamara gajji Jail jagan gaadu em peekuthaadu...

BTW , bangaaru telangana emaindhi,,,,okkokaraki ....minimum 3 offers antaa gaaa...

PK...vasthey IT vasthaadaa....Jagan gaadu 45 years pension antaa...LOL....Navarathnaas anta...already unna schemes peru maachi navaratna antaadu,,,

KAPS ...ey benefits iyaka poyina...JAgan teddy ni emi anaaru...1000 crores KAPU fund ichi..kaps students ki foreign education scholarships etc...isthunaa...TDP ni maathram Kula gajji tho comment sesthaaru...endho ee kula gajji yevaaram...

 

Posted

Already surplus state...NAWAB and KCR family kalisi kattinchina HITECH city key kotha companies emi vachinayooo mari....???

Unna Brand image tho em Peekindhi Telangana RAO samithi...

Posted
7 hours ago, SonyKongara said:

వచ్చే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు: లోకేష్
23-11-2017 18:15:53
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర ఐటీ టవర్స్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన ఐటీ పాలసీని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో చాలా కంపెనీలు ఏపీకి వస్తున్నాయి అని తెలిపారు. కొత్త టవర్‌లో మరో 4వేల మంది పని చేయనున్నారని తెలిపారు. మేథాటవర్స్‌ పరిసర ప్రాంతాల్లో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో 13లక్షల చదరవు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఐటీ టవర్స్‌ను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించనుంది.

Broderu malanti NRA laki Visa isthara. Jobs eppudu open avuthunnai broderu... konni Jobs Ikkada post cheyava apply chesukuntam 

Posted
40 minutes ago, Pipucbn said:

Broderu malanti NRA laki Visa isthara. Jobs eppudu open avuthunnai broderu... konni Jobs Ikkada post cheyava apply chesukuntam 

NRA's ki visas kooda point system lone. Prove your loyalty to AP with points. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...