Jump to content

AP Ki Akmai


Recommended Posts

Posted

రాష్ట్రంలో ‘ఆకమై’ సేవలు
మంత్రి లోకేశ్‌కు ఆ సంస్థ ప్రతినిధుల హామీ
ఈనాడు, అమరావతి: సైబర్‌ భద్రతలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఆకమై నెట్‌వర్క్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ సోమవారం బోస్టన్‌లో కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్‌ సేవలు అందిస్తున్న ఆకమై ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను అనుసంధానిస్తున్న, వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి 12% వృద్ధి సాధించిన విషయాన్ని లోకేశ్‌ ప్రస్తావించారు. ఫైబర్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌, సైబర్‌ భద్రత సమర్థంగా పని చేయడానికి సహకారం అందించాలన్న విజ్ఞప్తిపై ఆకమై ప్రతినిధులు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి తగిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సెర్నర్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చారు. అనంతరం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపు ప్రెసిడెంట్‌ టామ్‌ ఫార్లే, టెక్నాలజీ హెడ్‌ అట్లూరిని మంత్రి లోకేశ్‌ కలిశారు. ఈ సందర్భంగా పలు ఫింటెక్‌ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటీవ్‌లతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

Posted
On 2/8/2018 at 4:44 AM, SonyKongara said:

రాష్ట్రంలో ‘ఆకమై’ సేవలు
మంత్రి లోకేశ్‌కు ఆ సంస్థ ప్రతినిధుల హామీ
ఈనాడు, అమరావతి: సైబర్‌ భద్రతలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఆకమై నెట్‌వర్క్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ సోమవారం బోస్టన్‌లో కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్‌ సేవలు అందిస్తున్న ఆకమై ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను అనుసంధానిస్తున్న, వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి 12% వృద్ధి సాధించిన విషయాన్ని లోకేశ్‌ ప్రస్తావించారు. ఫైబర్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌, సైబర్‌ భద్రత సమర్థంగా పని చేయడానికి సహకారం అందించాలన్న విజ్ఞప్తిపై ఆకమై ప్రతినిధులు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి తగిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సెర్నర్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చారు. అనంతరం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపు ప్రెసిడెంట్‌ టామ్‌ ఫార్లే, టెక్నాలజీ హెడ్‌ అట్లూరిని మంత్రి లోకేశ్‌ కలిశారు. ఈ సందర్భంగా పలు ఫింటెక్‌ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటీవ్‌లతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

gallery_51737_7_1531504.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...