SonyKongara Posted February 19, 2018 Report Posted February 19, 2018 అడుక్కోవడాల్లేవ్.. ఇక పోరాటమే..: సీఎం 19-02-2018 16:46:44 పశ్చిమగోదావరి: ఇప్పటి వరకు కేంద్రాన్ని అడుక్కున్నామని, ఇక నుంచి గట్టిగా పోరాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపీకి కేంద్రమే న్యాయం చేయాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సీఎం.. పోలవరం ప్రాజెక్టుపై కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టు వద్దకు వేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. వైసీపీ నేతలు అవగాహనారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాసం ప్రకటన చేసే ముందు.. అసెంబ్లీ, పార్లమెంట్ చట్టాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.