SonyKongara Posted February 28, 2018 Report Posted February 28, 2018 విశాఖ మెట్రోపై 5 సంస్థల ఆసక్తి 28-02-2018 04:10:33 అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు 5 ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తి వ్యక్తపరిచాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని చేపట్టాలనే ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఈవోయూ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రె్స్ట)లను కోరుతూ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) గతేడాది నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి స్పందనగా అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్(టాటా రియాల్టీ), షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రెవేట్ లిమిటెడ్, ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రైల్ లిమిటెడ్ అనే కంపెనీలు ఆర్ఎ్ఫక్యూ-ఈవోఐ బిడ్లను సమర్పించాయి. వీటిని పరిశీలించి, డెవలపర్ను ఎంపిక చేసే ప్రక్రియను 5 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. Quote
Thillana Posted February 28, 2018 Report Posted February 28, 2018 8 minutes ago, SonyKongara said: విశాఖ మెట్రోపై 5 సంస్థల ఆసక్తి 28-02-2018 04:10:33 అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు 5 ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తి వ్యక్తపరిచాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని చేపట్టాలనే ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఈవోయూ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రె్స్ట)లను కోరుతూ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) గతేడాది నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి స్పందనగా అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్(టాటా రియాల్టీ), షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రెవేట్ లిమిటెడ్, ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రైల్ లిమిటెడ్ అనే కంపెనీలు ఆర్ఎ్ఫక్యూ-ఈవోఐ బిడ్లను సమర్పించాయి. వీటిని పరిశీలించి, డెవలపర్ను ఎంపిక చేసే ప్రక్రియను 5 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.