SonyKongara Posted February 28, 2018 Report Posted February 28, 2018 28-02-2018 09:26:32 49,800 కోట్లు అమరావతి కోసం 37 సంస్థలతో సీఆర్డీయే ఎంవోయూలు వాటి మొత్తం విలువ రూ.49,800 కోట్లు అవి సృష్టించే ఉద్యోగాలు 78,700 రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోనున్న సుప్రసిద్ధ కంపెనీలు అమరావతి(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ముగిసిన భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. ఈ ప్రపంచస్థాయి రాజధాని నగర నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశ, విదేశాలకు చెందిన ఎన్నెన్నో సుప్రసిద్ధ సంస్థలు ముందుకు వచ్చాయి. అలాంటి 37 కంపెనీలతో సీఆర్డీయే అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. వీటన్నింటి మొత్తం విలువ రూ.49,800 కోట్లు కాగా వీటి వల్ల రాజధానిలో 78,700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి! ఈ సంస్థల్లో విద్య, మౌలిక వసతులు, పర్యాటక, నిర్మాణ, క్రీడలు, సాంకేతిక, పారిశ్రామిక, రవాణా, మేనేజ్మెంట్, ఆతిథ్యం, మీడియా- ఫిల్మ్ స్టూడియో, యానిమేషన్, సాంస్కృతిక ఇత్యాది పలు రంగాలకు చెందినవి ఉన్నాయి. ఆయా కంపెనీల పేర్లు, అమరావతిలో అవి స్థాపించబోయే సంస్థలు, పెట్టబోయే పెట్టుబడుల వివరాలు సంక్షిప్తంగా.. ఎ.ఎన్.ఎ.ఎస్. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్)- రూ.5,000 కోట్లు, షాపూర్జీ పల్లోంజీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్)- రూ.2,400 కోట్లు, ఎల్.ఇ.పి.ఎల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎస్సెల్ వరల్డ్ (ఫన్ప్లెక్స్)- రూ.500 కోట్లు, ఎల్.ఇ.పి.ఎల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (మిడ్వ్యాలీ సిటీ)- రూ.2500 కోట్లు, ఎల్.ఇ.పి.ఎల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్.ఇ.పి.ఎల్. హైటెక్ సిటీ)- రూ.1500 కోట్లు, వింధ్యా టెలిలింక్స్ (ఎం.పి. బిర్లా కంపెనీ)- టర్న్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్- రూ.750 కోట్లు, ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ (హౌసింగ్ డెవలప్మెంట్)- రూ.350 కోట్లు, శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్, చెన్నై (మెడికల్ యూనివర్సిటీ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్)- రూ.1500 కోట్లు, ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్)- రూ.2400 కోట్లు, ఎ.ఎన్.ఎ.ఎస్. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్)- రూ.2,000 కోట్లు, ఎల్.ఇ.హెచ్. కన్ఫ్లూయెన్షియల్ కార్పొరేషన్ (అఫర్డబుల్ హౌసింగ్ టౌన్షిప్)- రూ.2,500 కోట్లు, ఎ.డి.ఎఫ్.ఎ.సి.- ఐ.ఎం.ఎ.సి. (ఔషధ పరిశోధన, తయారీ)- రూ.750 కోట్లు, హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ (హెల్త్ కేర్)- రూ.250 కోట్లు, ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ రీజనరేటివ్ మెడిసిన్ (హెల్త్ కేర్)- రూ.200 కోట్లు, విజ్లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ (మీడియా- ఫిల్మ్ స్టూడియో)- రూ.100 కోట్లు, సవీతా యూనివర్సిటీ (ఉన్నత విద్య)- రూ.2,100 కోట్లు, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ (సాంస్కృతిక కేంద్రం)- రూ.120 కోట్లు, గోల్డ్ ఫిష్ ఎబోడ్ (గోల్ఫ్ కోర్స్)- రూ.2,000 కోట్లు, కుని ఉమి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ- టోక్యో, జపాన్ (అఫర్డబుల్ హౌసింగ్ టౌన్షిప్)- రూ.1300 కోట్లు, కె.వి.ఎం. స్పేసెస్ ఎల్.ఎల్.పి. (లగ్జరీ విల్లాలు, హౌసింగ్)- రూ.800 కోట్లు, టూన్జ్ యానిమేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (యానిమేషన్ స్టూడియో)- రూ.100 కోట్లు, ఎమ్మెస్కే ప్రసాద్ అమరావతి ఇంటర్నేషనల్ అకాడమీ (ప్రపంచస్థాయి క్రికెట్ అకాడమీ)- రూ.40 కోట్లు, ఆస్ట్రాజెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎడ్యుటైన్మెంట్ పార్క్)- రూ.100 కోట్లు, పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఇంటర్నేషనల్ స్కూల్)- రూ.7.50 కోట్లు, కోస్టా మెరీనా (రిఫర్ ఫ్రంట్ - బెర్తింగ్- టెర్మినల్)- రూ.60 కోట్లు, గ్రూమ్ ఇండియా సెలూన్ అండ్ స్పా (నేచురల్స్) స్పాలు మరియు ట్రైనింగ్ సెంటర్- రూ.51 కోట్లు, ర్యాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ (ఇంటర్నేషనల్ స్కూల్)- రూ.20 కోట్లు, స్మార్ట్ బైక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (స్మార్ట్ బైక్ల అసెంబ్లింగ్ యూనిట్)- రూ.100 కోట్లు, సమృద్ధి నెక్సా (హౌసింగ్)- రూ.100 కోట్లు, రూరల్ ఎంపవర్మెంట్ బై విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ అమరావతి (ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్)- రూ.70 కోట్లు, వెంకటసాయి ఎస్టేట్స్ లిమిటెడ్ (ఇంటెగ్రేటెడ్ మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్)- రూ.60 కోట్లు, బీటెల్ స్మార్టోటెల్స్ (కంటైనర్ హోటళ్లు)- రూ.35 కోట్లు, కాంథారి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రి ఫ్యాబ్ హోటల్స్)- రూ.20 కోట్లు, క్యూబ్ డిజైన్ కన్సార్షియం (మాడ్యులార్ అఫర్డబుల్ హౌసింగ్)- రూ.15 కోట్లు, హెల్త్ స్టార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (స్టార్టప్ యాక్సిలేటర్)- రూ.10 కోట్లు, మహేష్ భూపతి టెన్నిస్ అకాడెమీ (స్పోర్ట్స్ అండ్ ట్రైనింగ్)- రూ.5 కోట్లు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (భవన నిర్మాణాలకు అవసరమైన సాంకేతిక సహకారం)- రూ.5 కోట్లు. గత 2 సదస్సుల్లో 57 ఒప్పందాలు.. కాగా.. 2016, 2017లలో విశాఖపట్నంలోనే నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో కూడా ఏపీసీఆర్డీయే అమరావతి అభివృద్ధి కోసం మొత్తం 57 ఎంఓయూలు కుదుర్చుకుంది. వాటిల్లో 5 ఇప్పటికే కార్యరూపం దాల్చగా, మరో 21 ప్రాజెక్టులు త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే దశలో ఉన్నాయి. ఈ 26 ప్రాజెక్టుల మొత్తం విలువ అవి పూర్తయ్యేసరికి రూ.66,200 కోట్లు. ఇది ఆ రెండేళ్లల్లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల మొత్తంలో సుమారు 69 శాతానికి సమానం. Quote
Thillana Posted February 28, 2018 Report Posted February 28, 2018 6 minutes ago, SonyKongara said: 28-02-2018 09:26:32 49,800 కోట్లు అమరావతి కోసం 37 సంస్థలతో సీఆర్డీయే ఎంవోయూలు వాటి మొత్తం విలువ రూ.49,800 కోట్లు అవి సృష్టించే ఉద్యోగాలు 78,700 రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోనున్న సుప్రసిద్ధ కంపెనీలు అమరావతి(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ముగిసిన భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. ఈ ప్రపంచస్థాయి రాజధాని నగర నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశ, విదేశాలకు చెందిన ఎన్నెన్నో సుప్రసిద్ధ సంస్థలు ముందుకు వచ్చాయి. అలాంటి 37 కంపెనీలతో సీఆర్డీయే అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. వీటన్నింటి మొత్తం విలువ రూ.49,800 కోట్లు కాగా వీటి వల్ల రాజధానిలో 78,700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి! ఈ సంస్థల్లో విద్య, మౌలిక వసతులు, పర్యాటక, నిర్మాణ, క్రీడలు, సాంకేతిక, పారిశ్రామిక, రవాణా, మేనేజ్మెంట్, ఆతిథ్యం, మీడియా- ఫిల్మ్ స్టూడియో, యానిమేషన్, సాంస్కృతిక ఇత్యాది పలు రంగాలకు చెందినవి ఉన్నాయి. ఆయా కంపెనీల పేర్లు, అమరావతిలో అవి స్థాపించబోయే సంస్థలు, పెట్టబోయే పెట్టుబడుల వివరాలు సంక్షిప్తంగా.. ఎ.ఎన్.ఎ.ఎస్. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్)- రూ.5,000 కోట్లు, షాపూర్జీ పల్లోంజీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్)- రూ.2,400 కోట్లు, ఎల్.ఇ.పి.ఎల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎస్సెల్ వరల్డ్ (ఫన్ప్లెక్స్)- రూ.500 కోట్లు, ఎల్.ఇ.పి.ఎల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (మిడ్వ్యాలీ సిటీ)- రూ.2500 కోట్లు, ఎల్.ఇ.పి.ఎల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్.ఇ.పి.ఎల్. హైటెక్ సిటీ)- రూ.1500 కోట్లు, వింధ్యా టెలిలింక్స్ (ఎం.పి. బిర్లా కంపెనీ)- టర్న్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్- రూ.750 కోట్లు, ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ (హౌసింగ్ డెవలప్మెంట్)- రూ.350 కోట్లు, శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్, చెన్నై (మెడికల్ యూనివర్సిటీ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్)- రూ.1500 కోట్లు, ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్)- రూ.2400 కోట్లు, ఎ.ఎన్.ఎ.ఎస్. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్)- రూ.2,000 కోట్లు, ఎల్.ఇ.హెచ్. కన్ఫ్లూయెన్షియల్ కార్పొరేషన్ (అఫర్డబుల్ హౌసింగ్ టౌన్షిప్)- రూ.2,500 కోట్లు, ఎ.డి.ఎఫ్.ఎ.సి.- ఐ.ఎం.ఎ.సి. (ఔషధ పరిశోధన, తయారీ)- రూ.750 కోట్లు, హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ (హెల్త్ కేర్)- రూ.250 కోట్లు, ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ రీజనరేటివ్ మెడిసిన్ (హెల్త్ కేర్)- రూ.200 కోట్లు, విజ్లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ (మీడియా- ఫిల్మ్ స్టూడియో)- రూ.100 కోట్లు, సవీతా యూనివర్సిటీ (ఉన్నత విద్య)- రూ.2,100 కోట్లు, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ (సాంస్కృతిక కేంద్రం)- రూ.120 కోట్లు, గోల్డ్ ఫిష్ ఎబోడ్ (గోల్ఫ్ కోర్స్)- రూ.2,000 కోట్లు, కుని ఉమి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ- టోక్యో, జపాన్ (అఫర్డబుల్ హౌసింగ్ టౌన్షిప్)- రూ.1300 కోట్లు, కె.వి.ఎం. స్పేసెస్ ఎల్.ఎల్.పి. (లగ్జరీ విల్లాలు, హౌసింగ్)- రూ.800 కోట్లు, టూన్జ్ యానిమేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (యానిమేషన్ స్టూడియో)- రూ.100 కోట్లు, ఎమ్మెస్కే ప్రసాద్ అమరావతి ఇంటర్నేషనల్ అకాడమీ (ప్రపంచస్థాయి క్రికెట్ అకాడమీ)- రూ.40 కోట్లు, ఆస్ట్రాజెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎడ్యుటైన్మెంట్ పార్క్)- రూ.100 కోట్లు, పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఇంటర్నేషనల్ స్కూల్)- రూ.7.50 కోట్లు, కోస్టా మెరీనా (రిఫర్ ఫ్రంట్ - బెర్తింగ్- టెర్మినల్)- రూ.60 కోట్లు, గ్రూమ్ ఇండియా సెలూన్ అండ్ స్పా (నేచురల్స్) స్పాలు మరియు ట్రైనింగ్ సెంటర్- రూ.51 కోట్లు, ర్యాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ (ఇంటర్నేషనల్ స్కూల్)- రూ.20 కోట్లు, స్మార్ట్ బైక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (స్మార్ట్ బైక్ల అసెంబ్లింగ్ యూనిట్)- రూ.100 కోట్లు, సమృద్ధి నెక్సా (హౌసింగ్)- రూ.100 కోట్లు, రూరల్ ఎంపవర్మెంట్ బై విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ అమరావతి (ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్)- రూ.70 కోట్లు, వెంకటసాయి ఎస్టేట్స్ లిమిటెడ్ (ఇంటెగ్రేటెడ్ మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్)- రూ.60 కోట్లు, బీటెల్ స్మార్టోటెల్స్ (కంటైనర్ హోటళ్లు)- రూ.35 కోట్లు, కాంథారి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రి ఫ్యాబ్ హోటల్స్)- రూ.20 కోట్లు, క్యూబ్ డిజైన్ కన్సార్షియం (మాడ్యులార్ అఫర్డబుల్ హౌసింగ్)- రూ.15 కోట్లు, హెల్త్ స్టార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (స్టార్టప్ యాక్సిలేటర్)- రూ.10 కోట్లు, మహేష్ భూపతి టెన్నిస్ అకాడెమీ (స్పోర్ట్స్ అండ్ ట్రైనింగ్)- రూ.5 కోట్లు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (భవన నిర్మాణాలకు అవసరమైన సాంకేతిక సహకారం)- రూ.5 కోట్లు. గత 2 సదస్సుల్లో 57 ఒప్పందాలు.. కాగా.. 2016, 2017లలో విశాఖపట్నంలోనే నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో కూడా ఏపీసీఆర్డీయే అమరావతి అభివృద్ధి కోసం మొత్తం 57 ఎంఓయూలు కుదుర్చుకుంది. వాటిల్లో 5 ఇప్పటికే కార్యరూపం దాల్చగా, మరో 21 ప్రాజెక్టులు త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే దశలో ఉన్నాయి. ఈ 26 ప్రాజెక్టుల మొత్తం విలువ అవి పూర్తయ్యేసరికి రూ.66,200 కోట్లు. ఇది ఆ రెండేళ్లల్లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల మొత్తంలో సుమారు 69 శాతానికి సమానం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.