TampaChinnodu Posted May 11, 2018 Report Share Posted May 11, 2018 న్నడూ చూడని అభివృద్ధి ఎవరు పాదయాత్ర, బస్సుయాత్ర చేసినా అదే కనిపిస్తుంది ప్రతిపక్ష నాయకుడు ఊరూరు వెళ్లి కథలు చెబుతున్నారు నాతో సహా అందరం తప్పొప్పులు బేరీజు వేసుకుందాం ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున ధర్మపోరాట సభలు తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటక ఎన్నికల్లో భాజపా విన్యాసాలు చూస్తున్నాం. 2019లో తెదేపా పనైపోతుందని ఓ భాజపా నాయకుడు మాట్లాడుతున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత చుక్కలు చూపిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమని... తెదేపాను ఏమీ చేయలేరని వారు గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కేంద్రం... ప్రధానిపై పోరాడుతున్నా. ఎన్నికల సంవత్సరమిది. ప్రతి ఒక్కరూ మనసు, దృష్టి అంతా రాజకీయాలపై పెట్టాలి. ఏం చేస్తే ఆ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత వస్తుంది? మనం చేస్తున్న పని సరిగ్గా ఉందా? ఇంకా ఏం చేయాలి? అనే వాటిపై చర్చించాలి. నవనిర్మాణ దీక్ష సమయంలో కొత్త పింఛన్లు ఇస్తాం. - తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎవరు పాదయాత్ర చేసినా, గ్రామాల్లో తిరిగినా, బస్సు యాత్రలు చేసినా రాష్ట్రంలో వారెన్నడూ చూడని అభివృద్ధే కనిపిస్తుందని తాను ధైర్యంగా చెప్పగలనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఊరూరు వెళ్లి కథలు చెబుతున్నారని..ఎక్కడకెళ్లినా మా ఊరికో రోడ్డు లేదనో, ఇంకో సమస్య ఉందనో ప్రజలు ఆయనతో చెప్పే పరిస్థితి లేదన్నారు. ఉండవల్లిలోని ప్రజాదర్బారు మందిరంలో శుక్రవారం తెదేపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ‘‘గతంలో గాడి తప్పిన పాలనను నాలుగేళ్లలో పట్టాలెక్కించాం. ఇది ముందుకు సాగాలంటే తెదేపా గెలుపు అవసరం. నాతో సహా ప్రతి ఒక్కరం తప్పొప్పులు బేరీజు వేసుకుందాం.ఎక్కడ సమస్యలున్నాయో గుర్తిద్దాం. నాయకులు తమ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవాలి. 175 నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకే విధంగా అమలవుతున్నాయి. కొంతమంది బాగా చేసుకుంటున్నారు. మరికొందరు ముందుకు రాలేకపోతున్నారు. కారణాలను విశ్లేషించుకోవాలి. వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఎండగట్టాలి. ప్రభుత్వ పథకాలను మనమేదో ఇస్తున్నామనే అహంకారంతో కాకుండా బాధ్యతతో, ప్రజలతో మమేకమై ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి, సంపద సృష్టించడానికి, శాంతిభద్రతలు కాపాడటానికే రాజకీయం.మీరెంత బాగా చేస్తున్నా..ప్రతిపక్షం వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని కొంతమందైనా నమ్ముతారు. వాస్తవాలు ఇంకా గట్టిగా చెప్పాలని న్యూజెర్సీ నుంచి వచ్చిన పద్మ అనే మహిళ నన్ను కోరారు. అధికారంలో ఉన్నాం కనుక మనకు అవేవి తెలియడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నాం కనుక ఫరవాలేదనుకుంటున్నాం. బయట ఉండే వాళ్లు తీవ్ర ఆవేదన, ఆవేశంతో ఉన్నారు...’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘‘కేంద్రం సహకరించకపోయినా మొక్కజొన్న, జొన్నకు ధరల స్థిరీకరణ పథకం కింద క్వింటాలుకు రూ.200 చొప్పున గరిష్ఠంగా ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.400-500 కోట్లు ఖర్చయినా ఫరవాలేదని ఈ విధానానికి శ్రీకారం చుట్టాం. అమరావతిని నిర్మించినంత వేగంగా ప్రపంచంలో ఏ నగర నిర్మాణమూ సాగలేదు. చండీఘఢ్, అస్తానా వంటి నగరాలేవి ఇంత త్వరగా నిర్మాణం జరగలేదు. నిర్మాణం జరుగుతున్నప్పుడే వివిధ రకాల పన్నుల రూపంలో కేంద్రానికి ఆదాయం సమకూరుతుంది. అయినా కేంద్రం నుంచి సహకారం లేదు. మనకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అర్థమైంది. మన కష్టంతో అభివృద్ధి సాధించామే తప్ప...కేంద్రం సహకరించి కాదనేది సామాన్యుడికి చేరింది...’’ అని సీఎం వివరించారు. ప్రభుత్వ, పార్టీ పరంగా ధర్మపోరాటం ‘‘రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ ధర్మపోరాటం చేస్తాం. పార్టీ, ప్రభుత్వపరంగా వేర్వేరుగా ధర్మపోరాటం చేపట్టి ప్రజల్లో అవగాహన తేవాలి. ఆ క్రమంలో పార్టీ పరంగా సైకిల్ యాత్రలు చేపట్టాం. తిరుపతిలో నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై సభ నిర్వహించాం. ప్రభుత్వపరంగా విజయవాడలో నా జన్మదినాన నిరాహార దీక్షచేపట్టా. కర్నూలులో ప్రభుత్వపరంగా ధర్మపోరాటం చేపట్టాం. ఇకపై ప్రభుత్వ పరంగా చేపట్టినప్పుడు అన్ని వర్గాల వారు అందులో మమేకం కావాలి. పార్టీ పరంగా చేపట్టినప్పుడు స్థానిక ప్రజలనుంచి సంఘీభావం వచ్చేలా చూడాలి. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం తరఫున సమావేశాలు నిర్వహిస్తాం. తటస్థులు, ప్రజా సంఘాలు దీనిలో పాల్గొనేలా చేస్తాం. విధ్వంసకర చర్యలతో కాకుండా నిర్మాణాత్మక ఉద్యమం చేద్దాం. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్రలు విజయవంతమయ్యాయి. వాతావరణం అనుకూలించకపోయినా అన్ని చోట్ల బ్రహ్మండంగా చేశారు. అనంతపురం జిల్లాలో గోనగుంట్ల సూర్యనారాయణ, నిమ్మల కిష్టప్ప, మంత్రి పరిటాల సునీత, చీఫ్విప్ రఘునాథరెడ్డి ఎండకు పడిపోయారు. అయ్యన్నపాత్రుడు కుమారుడి చేయి విరిగింది. మాగంటి బాబు టెలీమెడిసిన్ సాయంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. వారి స్ఫూర్తికి అభినందనలు...’’అనిసీఎం పేర్కొన్నారు. అంబేడ్కర్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్... ఇప్పుడు వైకాపాలో ఉంది ‘‘నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్గా ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అంబేడ్కర్కు భారతరత్న వచ్చింది. తెదేపా భాగస్వామిగా ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు మేం ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఆయన చిత్రపటం పెట్టించాం. అంబేడ్కర్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు అదే పార్టీ వైకాపాలో ఉంది...’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘కలెక్టర్లు ఇకపై నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాలి. ఆ రోజు అధికారులు అక్కడే కూర్చొని ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అవసరమైతే వీడియో, టెలీకాన్ఫరెన్స్లు తగ్గించుకుంటాం.’’ 2 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 11, 2018 Report Share Posted May 11, 2018 Eppudu chudani abivrudi Ippudu undi ante last time 9 yrs Lo em cheyaleda 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 11, 2018 Report Share Posted May 11, 2018 కలెక్టర్లు ఇకపై నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాలి. ఆ రోజు అధికారులు అక్కడే కూర్చొని ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అవసరమైతే వీడియో, టెలీకాన్ఫరెన్స్లు తగ్గించుకుంటాం ippatiki iana buddi vachindi Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 11, 2018 Author Report Share Posted May 11, 2018 2 minutes ago, Hydrockers said: Eppudu chudani abivrudi Ippudu undi ante last time 9 yrs Lo em cheyaleda as usual self goal Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 11, 2018 Author Report Share Posted May 11, 2018 Quote ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున ధర్మపోరాట సభలు so 32 crs multiplied by 175 seats aa ? Or chinna bob math prakaram multiplied by 200 seats aa Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted May 11, 2018 Report Share Posted May 11, 2018 Typical Nakka Mod Good self goal. Hyderabad ni 2 years lone katti Microsoft lanti companies ni thikochina annadu ga.. Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted May 11, 2018 Report Share Posted May 11, 2018 13 minutes ago, reality said: Typical Nakka Mod Good self goal. Hyderabad ni 2 years lone katti Microsoft lanti companies ni thikochina annadu ga.. Already Hyderabad has some infra Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 12, 2018 Author Report Share Posted May 12, 2018 5 minutes ago, futureofandhra said: Already Hyderabad has some infra no man. sendral sir single handed gaa kattinchaadu Hyderabad ni. Father of Hyderabad sendral sir Quote Link to comment Share on other sites More sharing options...
SilentStriker Posted May 12, 2018 Report Share Posted May 12, 2018 Veeniki medadu v kayal Loki poyinattundi antunna @Navyandhra Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 12, 2018 Author Report Share Posted May 12, 2018 Quote అనంతపురం జిల్లాలో గోనగుంట్ల సూర్యనారాయణ, నిమ్మల కిష్టప్ప, మంత్రి పరిటాల సునీత, చీఫ్విప్ రఘునాథరెడ్డి ఎండకు పడిపోయారు. అయ్యన్నపాత్రుడు కుమారుడి చేయి విరిగింది. మాగంటి బాబు టెలీమెడిసిన్ సాయంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు AP people are lucky man. prajala kosam praanalu kooda lekka seyyani leaders vunnaru. TDP Quote Link to comment Share on other sites More sharing options...
FilmAdmirer Posted May 12, 2018 Report Share Posted May 12, 2018 1 hour ago, TampaChinnodu said: న్నడూ చూడని అభివృద్ధి ఎవరు పాదయాత్ర, బస్సుయాత్ర చేసినా అదే కనిపిస్తుంది ప్రతిపక్ష నాయకుడు ఊరూరు వెళ్లి కథలు చెబుతున్నారు నాతో సహా అందరం తప్పొప్పులు బేరీజు వేసుకుందాం ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున ధర్మపోరాట సభలు తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటక ఎన్నికల్లో భాజపా విన్యాసాలు చూస్తున్నాం. 2019లో తెదేపా పనైపోతుందని ఓ భాజపా నాయకుడు మాట్లాడుతున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత చుక్కలు చూపిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమని... తెదేపాను ఏమీ చేయలేరని వారు గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కేంద్రం... ప్రధానిపై పోరాడుతున్నా. ఎన్నికల సంవత్సరమిది. ప్రతి ఒక్కరూ మనసు, దృష్టి అంతా రాజకీయాలపై పెట్టాలి. ఏం చేస్తే ఆ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత వస్తుంది? మనం చేస్తున్న పని సరిగ్గా ఉందా? ఇంకా ఏం చేయాలి? అనే వాటిపై చర్చించాలి. నవనిర్మాణ దీక్ష సమయంలో కొత్త పింఛన్లు ఇస్తాం. - తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎవరు పాదయాత్ర చేసినా, గ్రామాల్లో తిరిగినా, బస్సు యాత్రలు చేసినా రాష్ట్రంలో వారెన్నడూ చూడని అభివృద్ధే కనిపిస్తుందని తాను ధైర్యంగా చెప్పగలనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఊరూరు వెళ్లి కథలు చెబుతున్నారని..ఎక్కడకెళ్లినా మా ఊరికో రోడ్డు లేదనో, ఇంకో సమస్య ఉందనో ప్రజలు ఆయనతో చెప్పే పరిస్థితి లేదన్నారు. ఉండవల్లిలోని ప్రజాదర్బారు మందిరంలో శుక్రవారం తెదేపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ‘‘గతంలో గాడి తప్పిన పాలనను నాలుగేళ్లలో పట్టాలెక్కించాం. ఇది ముందుకు సాగాలంటే తెదేపా గెలుపు అవసరం. నాతో సహా ప్రతి ఒక్కరం తప్పొప్పులు బేరీజు వేసుకుందాం.ఎక్కడ సమస్యలున్నాయో గుర్తిద్దాం. నాయకులు తమ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవాలి. 175 నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకే విధంగా అమలవుతున్నాయి. కొంతమంది బాగా చేసుకుంటున్నారు. మరికొందరు ముందుకు రాలేకపోతున్నారు. కారణాలను విశ్లేషించుకోవాలి. వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఎండగట్టాలి. ప్రభుత్వ పథకాలను మనమేదో ఇస్తున్నామనే అహంకారంతో కాకుండా బాధ్యతతో, ప్రజలతో మమేకమై ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి, సంపద సృష్టించడానికి, శాంతిభద్రతలు కాపాడటానికే రాజకీయం.మీరెంత బాగా చేస్తున్నా..ప్రతిపక్షం వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని కొంతమందైనా నమ్ముతారు. వాస్తవాలు ఇంకా గట్టిగా చెప్పాలని న్యూజెర్సీ నుంచి వచ్చిన పద్మ అనే మహిళ నన్ను కోరారు. అధికారంలో ఉన్నాం కనుక మనకు అవేవి తెలియడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నాం కనుక ఫరవాలేదనుకుంటున్నాం. బయట ఉండే వాళ్లు తీవ్ర ఆవేదన, ఆవేశంతో ఉన్నారు...’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘‘కేంద్రం సహకరించకపోయినా మొక్కజొన్న, జొన్నకు ధరల స్థిరీకరణ పథకం కింద క్వింటాలుకు రూ.200 చొప్పున గరిష్ఠంగా ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.400-500 కోట్లు ఖర్చయినా ఫరవాలేదని ఈ విధానానికి శ్రీకారం చుట్టాం. అమరావతిని నిర్మించినంత వేగంగా ప్రపంచంలో ఏ నగర నిర్మాణమూ సాగలేదు. చండీఘఢ్, అస్తానా వంటి నగరాలేవి ఇంత త్వరగా నిర్మాణం జరగలేదు. నిర్మాణం జరుగుతున్నప్పుడే వివిధ రకాల పన్నుల రూపంలో కేంద్రానికి ఆదాయం సమకూరుతుంది. అయినా కేంద్రం నుంచి సహకారం లేదు. మనకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అర్థమైంది. మన కష్టంతో అభివృద్ధి సాధించామే తప్ప...కేంద్రం సహకరించి కాదనేది సామాన్యుడికి చేరింది...’’ అని సీఎం వివరించారు. ప్రభుత్వ, పార్టీ పరంగా ధర్మపోరాటం ‘‘రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ ధర్మపోరాటం చేస్తాం. పార్టీ, ప్రభుత్వపరంగా వేర్వేరుగా ధర్మపోరాటం చేపట్టి ప్రజల్లో అవగాహన తేవాలి. ఆ క్రమంలో పార్టీ పరంగా సైకిల్ యాత్రలు చేపట్టాం. తిరుపతిలో నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై సభ నిర్వహించాం. ప్రభుత్వపరంగా విజయవాడలో నా జన్మదినాన నిరాహార దీక్షచేపట్టా. కర్నూలులో ప్రభుత్వపరంగా ధర్మపోరాటం చేపట్టాం. ఇకపై ప్రభుత్వ పరంగా చేపట్టినప్పుడు అన్ని వర్గాల వారు అందులో మమేకం కావాలి. పార్టీ పరంగా చేపట్టినప్పుడు స్థానిక ప్రజలనుంచి సంఘీభావం వచ్చేలా చూడాలి. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం తరఫున సమావేశాలు నిర్వహిస్తాం. తటస్థులు, ప్రజా సంఘాలు దీనిలో పాల్గొనేలా చేస్తాం. విధ్వంసకర చర్యలతో కాకుండా నిర్మాణాత్మక ఉద్యమం చేద్దాం. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్రలు విజయవంతమయ్యాయి. వాతావరణం అనుకూలించకపోయినా అన్ని చోట్ల బ్రహ్మండంగా చేశారు. అనంతపురం జిల్లాలో గోనగుంట్ల సూర్యనారాయణ, నిమ్మల కిష్టప్ప, మంత్రి పరిటాల సునీత, చీఫ్విప్ రఘునాథరెడ్డి ఎండకు పడిపోయారు. అయ్యన్నపాత్రుడు కుమారుడి చేయి విరిగింది. మాగంటి బాబు టెలీమెడిసిన్ సాయంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. వారి స్ఫూర్తికి అభినందనలు...’’అనిసీఎం పేర్కొన్నారు. అంబేడ్కర్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్... ఇప్పుడు వైకాపాలో ఉంది ‘‘నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్గా ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అంబేడ్కర్కు భారతరత్న వచ్చింది. తెదేపా భాగస్వామిగా ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు మేం ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఆయన చిత్రపటం పెట్టించాం. అంబేడ్కర్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు అదే పార్టీ వైకాపాలో ఉంది...’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘కలెక్టర్లు ఇకపై నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాలి. ఆ రోజు అధికారులు అక్కడే కూర్చొని ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అవసరమైతే వీడియో, టెలీకాన్ఫరెన్స్లు తగ్గించుకుంటాం.’’ Vinevadu erri pappa aithe ennaina chebuthaaru. Ee yellow media dabba thappa emi ledhu akkada Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 12, 2018 Report Share Posted May 12, 2018 Amaravati, the incredible city ni chusdam ani flight book sesukuntunna bhai....kani drop down list lo emirates-amaravati airport kanipinchadam ledu... ela ipudu ? Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 12, 2018 Author Report Share Posted May 12, 2018 4 minutes ago, Android_Halwa said: Amaravati, the incredible city ni chusdam ani flight book sesukuntunna bhai....kani drop down list lo emirates-amaravati airport kanipinchadam ledu... ela ipudu ? thondaralo flying cars tickets bookings start sestham ani CBN briefed. Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted May 12, 2018 Report Share Posted May 12, 2018 utthara kumaraaa ? nee dramalu aapava inka ? Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 12, 2018 Report Share Posted May 12, 2018 8 minutes ago, TampaChinnodu said: thondaralo flying cars tickets bookings start sestham ani CBN briefed. oh ada sangati...anthe le..modern city ki conventional city ki difference vundali le... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.