watta_precious_fruit Posted November 20, 2018 Report Posted November 20, 2018 అసలు ఆరుకోట్ల ఆరాధ్యదైవమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా॥ నందమూరి తారక రామారావు అన్నగారూ;కీ.శే. భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారూ అప్పట్లోనే ఓ మహాకూటమి ఏర్పాటు చేసుంటే ఇవ్వాళ్లిన్ని చర్చలు ఉండేవి కావు..! తర్వాత ఈయన వారసుడు హరికృష్ణ; ఆమె వారసుడు రాజీవ్ గాంధీ; ఆ తర్వాత రాజీవ్ వారసుడు రాహుల్ గాంధీ; హరికృష్ణ వారసుడు ఎన్టీఆర్ చక్కగా పరిపాలిస్తుండేవారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసేసుకుని ఓ పిల్లాణ్ణి కంటే, వాడూ, నందమూరి అభయ్ రామ్ మహాకూటమిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేవాళ్ళు. కేసీఆరూ, సీబీఎన్నూ, మినిస్టర్లుగా సర్దుకుపోయేవాళ్లు. మోడీ ప్రతిపక్షంలోనో, టీ కొట్లోనో జీవితం వెళ్లబుచ్చేవాడు. దేవెగౌడ నిద్రపోతుండేవాడు..! Copied from FB Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.