timmy Posted January 12, 2019 Author Report Posted January 12, 2019 చంద్రబాబు సంక్రాంతి కానుక.. పింఛన్ను రూ.2 వేలకు పెంచుతూ నిర్ణయం Fri, Jan 11, 2019, 05:18 PM బోగోలు జన్మభూమిలో ప్రకటన లబ్ధి పొందనున్న 54 లక్షల మంది జనవరి నుంచి అందనున్న పింఛన్ ఏపీ ప్రభుత్వం పింఛనుదారులకు సంక్రాంతి కానుకను ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు అందజేసే పింఛన్లను రూ.2000లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో ప్రకటన చేశారు. ఈ పెంపుదల ద్వారా 54 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. జనవరి నుంచి ఈ పింఛన్ లబ్ధిదారులకు అందనుంది. https://www.ap7am.com/flash-news-636181-telugu.html Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.